విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి సవిత ఆరా
మొంథా తుపాను ప్రభావంపై జర జాగ్రత్త అమరావతి : రాష్ట్రంలోని వివిధ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న బీసీ విద్యార్థులను కాపాడు కోవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత. మంగళవారం ఆమె తన కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ప్రస్తుతం…
పలు చోట్ల ఆక్రమణలు తొలగించిన హైడ్రా
హస్తినాపురం, చందానగర్ లలో కబ్జాలు తొలగింపు హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో పరిశీలించిన అనంతరం హైడ్రా కమిషనర్ ఏవీ…
జిల్లాల పునర్విభజనపై సర్కార్ ఫోకస్
సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ అమరావతి : ఏపీలో మళ్లీ మొదటికి వచ్చింది కథ. ఓ వైపు మొంథా తుపాను. ఇంకో వైపు జిల్లాల పునర్ విభజన కార్యక్రమంపై సుదీర్ఘ సమీక్ష. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం ఉపసంఘం…
సహాయక చర్యలపై సీఎం ఆరా
అప్రమత్తంగా ఉండాలని సూచన అమరావతి : ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. భారీ ఎత్తున కురుస్తుండడంతో ముందస్తు ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దానిపై ఆరా తీశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం అత్యవస సమావేశం నిర్వహించారు. ఈ కీలక సమావేశంలో…
మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండిఅమరావతి : మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల నైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12…
అక్టోబరు 31న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన తిరుపతి : టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అక్టోబరు 31వ తేదీ తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరుగనుంది. ఈ కార్యక్రమం అక్టోబరు 30 నుండి నవంబరు…
మొంథా తుపాను బెబ్బకు ఏపీ విలవిల
అత్యవసర సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని కారణంగా మొంథా తుపాను ఎఫెక్టుతో పెద్ద ఎత్తున వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. 3,778 గ్రామాలు వర్షాల ధాటికి బిక్కు బిక్కు మంటున్నాయి.…
సహాయక చర్యలపై సీఎం సమీక్ష
ఆందోళన చెందవద్దని సూచన అమరావతి : ఏపీలో వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో ఇటు ఏపీతో పాటు తమిళనాడులో పెద్ద ఎత్తున వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. మొంథా తుపాను…
కబ్జాలపై హైడ్రా కమిషనర్ ఫోకస్
ప్రజా వాణికి 52 ఫిర్యాదులు వచ్చాయి హైదరాబాద్ : కబ్జాలపై హైడ్రాకు 52 ఫిర్యాదులు అందాయి. ఆక్రమణలపై, కబ్జాలపై కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫోకస్ పెట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ, మండలంలోని బీరంగూడలో ఉన్న శాంబుని కుంట కబ్జాలకు గురి…
సహాయక చర్యలపై ఫోకస్ పెట్టాలి
మొంథా తుపాను ప్రభావంపై సమీక్ష అమరావతి : మొంథా తుపాను బంగాళా ఖాతం తీరం దాటింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్. ఈ సందర్బంగా కీలక సూచనలు…

వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం
రేపే 12 ప్రాజెక్టులకు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాపన
జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
టి20 జట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?
స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
సైబర్ నేరాలపై నియంత్రణ అవసరం
రైతుల ధాన్యానికి ఏపీ సర్కార్ భరోసా
అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్


































































































