ఆకట్టుకుంటున్న నయన్ శోభన్ రాకాస
ఇంటిల్లిపాదిని అలరిం చేలా చిత్రం హైదరాబాద్ : ఇంటిల్లిపాదిని ఆకట్టుకునేలా రాకస మూవీని తీశారు దర్శకురాలు మానస శర్మ. దీనిని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించింది. పూర్తిగా ఫాంటసీ-కామెడీ చిత్రంగా మలిచారు. దీనిని నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మించారు .…
సరస్వతి పుత్రకు అనంత శ్రీరామ్ కౌంటర్
పాటల రచయిత మాటల వెనుక ఆంతర్యం ఏమిటి హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ గీత రచయిత అనంత శ్రీరామ్. ఆయన తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి సినీ రంగంలో. అనంత శ్రీరామ్ మాటల వెనుక…
నెట్ ఫ్లిక్స్ రాకతో నా కల సాకారమైంది : సీఎం
చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే పిచ్చి హైదరాబాద్ : ప్రపంచ దిగ్గజ వినోద రంగ సంస్థ నెట్ ఫ్లిక్స్ హైదరాబాద్ రాకతో తన కల నిజమైందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభోత్సవం లో పాల్గొని…
జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేయాలి
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నం చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా…
సంజు శాంసన్ మోస్ట్ డేంజరస్ ప్లేయర్
మాథ్యూ హేడెన్ షాకింగ్ కామెంట్స్ ఆస్ట్రేలియా : ఆసిస్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ మాథ్యూ హేడన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఇండియాలో జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో దుమ్ము రేపిన కేరళ స్టార్ క్రికెటర్ సంజు…
అవినీతిమయంగా మారిన ఆంధ్రప్రదేశ్
నిప్పులు చెరిగిన మాజీ కేంద్ర మంత్రి తిరుపతి : మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు కేంద్రాన్ని, ఇటు ఏపీ కూటమి సర్కార్ ను ఏకి పారేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరిని ఉద్దరించేందుకు…
రేపే పుష్ప యాగానికి అంకురార్పణ
భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి ( టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుపతి లోని ప్రసిద్ది చెందిన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి పుష్ప యాగానికి మార్చి 14న శనివారం…
భక్తులకు నిర్దేశిత సమయంలోనే అనుమతి
సర్వ దర్శనం , రూ. 300 ప్రత్యేక దర్శనం టోకెన్లు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. భక్తుల దర్శనానికి సంబంధించి పలు సూచనలు చేశారు ముఖ్య కార్య నిర్వహణ అధికారి ముద్దాడ…
టిటిడి ట్రస్ట్ లకు రూ.20 లక్షల విరాళం
అందించిన రాజేంద్ర జ్యువెలరీ సంస్థ తిరుపతి : కోట్లాది మంది భక్తులను కలిగిన ఏకైక పవిత్ర స్థలం తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తలుచుకున్నా లేదా దర్శించుకున్నా, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఇందులో భాగంగా ప్రతిరోజూ భారీ…
రోడ్ల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేయాలి
ఆదేశించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్దికి ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్ వేదికగా రోడ్లు, భవనాల శాఖ పై…
















