శ్రీధర్ బాబుకు శారదా పీఠం ఉత్తరాధికారి ఆహ్వానం
రావాలని కోరిన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర హైదరాబాద్ : విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి శనివారం మర్యాద పూర్వకంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోనికోకాపేట శారదా పీఠంలో…
శ్రీ తిరుమలనాధ స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్సీ మల్లన్న యాదాద్రి జిల్లా : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటిమామిడి గ్రామంలో వెలసిన శ్రీ తిరుమలనాధ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఉత్సవాలలో భాగంగా టిటిడి ఛైర్మెన్…
దర్శన క్యూలైన్ లో నినాదాలు చేస్తే చర్యలు
టీటీడీని, శ్రీవారి భక్తులను క్షమాపణ కోరిన భక్తుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి దర్శన క్యూలైన్ లో నిన్న రాత్రి రాజ మహేంద్రవరానికి చెందిన అనురోజు వీర నవీన్ అనే…
క్రికెటర్ శివం దూబే భార్య ముస్లిం
సంచలనంగా మారిన ప్లేయర్ కథ ఉత్తర ప్రదేశ్ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది భారత జట్టు. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని టీం ఇండియా ఫైనల్ లో న్యూజిలాండ్ ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించింది…
ఇరాన్ లొంగి పోయేందుకు సిద్దమైంది
సంచలన వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై భగ్గుమన్నారు.తాము చేస్తున్న దాడులకు భయపడి పోయి ఇరాన్ లొంగి పోయేందుకు సిద్ధమైందని అన్నారు. 2 రోజుల కిందట…
పయ్యావుల ఆర్థిక మంత్రి కాదు అప్పుల మంత్రి
మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు అమరావతి : మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కూటమి సర్కార్ బక్వాస్ అంటూ కొట్టిపారేశారు. ఆచరణకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఆయన మీడియాతో…
ఆక్రమణదారులకు చెక్ పెడుతున్న హైడ్రా
చెరువుల జోలికి రావడం లేదన్న కమిషనర్హైదరాబాద్ : హైడ్రా చర్యలతో రియల్టర్లతో పాటు ఇతరులు ఎవరూ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో లే ఔట్లు వేయడం, నిర్మాణాలు చేపట్టడం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. ఎన్ ఆర్ ఎస్ సీ…
19న శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఉగాది ఆస్థానం
మార్చి 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఆస్థానం జరుగనుంది. ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం,…
భక్తుల లగేజి కౌంటర్ను పరిశీలించిన ఈవో
ఈవోకు వివరించిన కౌంటర్ సిబ్బంది తిరుపతి : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన లగేజి డిపాజిట్ కౌంటర్ పని తీరును టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర…
ఆర్గానిక్ మిల్టెట్ ఫుడ్ మెనూ సూపర్ : సీఎం
అరకు కౌని రూపొందించడం అభినందనీయం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆర్గానిక్ మిల్టెట్ ఫుడ్ మెనూను ఆవిష్కరించారు .అరకు కౌని’ పేరుతో రూపొందించినందుకు అభినందించారు. రాష్ట్ర సచివాలయంలో 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు ఏర్పాటు…
















