ఇప్పట్లో టీం ఇండియాను ఓడించడం కష్టం
మాజీ క్రికెటర్, కామెంటేటర్ మైఖేల్ ఆథర్టన్ ఇంగ్లండ్ : మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ మైఖేల్ ఆథర్టన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్య కుమార్ సారథ్యంలోని భారత జట్టు చరిత్ర సృష్టించింది. వరుసగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను…
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
హెచ్చరించిన మంత్రి దామోదర రాజనరసింహ హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగాఉమెన్ వెల్నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ చేపట్టిందని అన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ . ఎక్కడైనా చిన్నపాటి…
దీక్ష విరమించిన కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్ సర్కార్ బక్వాస్ అంటూ ఫైర్ హైదరాబాద్ : వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేత మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి దీక్ష చేపట్టారు.…
ఎంపీ గురుమూర్తి పిటిషన్ హైకోర్టు తిరస్కరణ
ప్రోత్సాహకాలు ఇవ్వక పోతే పెట్టుబడులు ఎలా..? అమరావతి : వైసీపీ ఎంపీ గురుమూర్తికి బిగ్ షాక్ తగిలింది. తాను దాఖలు చేసిన పిటిషన్ పై మండిపడింద ఏపీ హైకోర్టు. పరిశ్రమలకు భూకేటాయింపులు రద్దు చేయాలని గురుమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై…
మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ షాకింగ్ కామెంట్స్
భారత క్రికెట్ లో కలకలం రేపిన మాజీ క్రికెటర్ ముంబై : మాజీ క్రికెట్ జట్టు సెలెక్టర్ సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా భారత క్రికెట్లో అత్యంత వివాదాస్పదమైన కొన్ని నిర్ణయాలపై పాటిల్ చాలా సంవత్సరాలుగా మౌనం వీడారు.మహేంద్ర…
భూ నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా : ఖమ్మంలోని వెలుగుమట్ల భూ నిర్వాసితులకు తీపి కబురు చెప్పారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో 311 మంది భూ నిర్వాసితులకు పట్టాలు…
ఐసీసీ ర్యాంకింగ్స్ లో శర్మ, శాంసన్
22వ స్థానానికి ఎగబాకిన సంజు దుబాయ్ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను టీం ఇండియా దక్కించు కోవడంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ కు భారీ ఊరట లభించింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన వరల్డ్ ర్యాంకింగ్స్ లో…
సమస్యలు గాలికొదిలేశారు ఆట పాటల్లో మునిగి తేలారు
ఇదేనా ప్రజా ప్రభుత్వం పాలన అంటూ మండిపడ్డ జగన్ రెడ్డి అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ కూటమి సర్కార్ నిర్వాకంపై. ఓ వైపు రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పండించిన…
ఆక్వా రైతులు ఆందోళన చెందొద్దు
భరోసా ఇచ్చిన ఏపీ కూటమి సర్కార్ అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో యుద్ద వాతావరణం నెలకొన్న తరుణంలో రాష్ట్రానికి చెందిన ఆక్వా రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రాష్ట్ర…
అసభ్య కామెంట్స్ పై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు
ఇప్పటికే ఫిర్యాదు చేసిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీమణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి సోషల్ మీడియాలో వేధింపుల పర్వం పరాకాష్టకు చేరుకుంది. ప్రత్యేకించి వ్యక్తిగత దూషణలు చేయడం, మానసికంగా…
















