ప్రపంచ ఆర్థిక రంగంలో ఇండియా కీలకం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీ : కేంద్ర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఇండియా టాప్ లో కొనసాగడం ఖాయమన్నారు. యు.ఎస్ – ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) 50వ…
తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష తగదు
భగ్గుమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం సవతితల్లి ప్రేమ కనబరుస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ…
వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : ఎండా కాలం ప్రారంభమైందని, అవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాల్పుల తీవ్రతపై ఏపిఎస్డీఎంఏ (APSDMA) కార్యాలయంలో కలెక్టర్లు,…
రెండున్నర ఏళ్లయినా హామీల జాడేది..?
తెలంగాణ సర్కార్ బక్వాస్ అన్న కేటీఆర్ హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నర ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు అయ్యాయో చెప్పాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్.…
మోదీ బీజేపీ సర్కార్ బక్వాస్ : షర్మిలా రెడ్డి
పేదల కడుపు కొట్టిన బీజేపీ ప్రభుత్వంఅమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ…
టీవీకే విజయ్ వెరీ వెరీ స్పెషల్ : త్రిష కృష్ణన్
మా ఇద్దరి మధ్య విడదీయలేని బంధం ఉంది చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ అలియాస్ జోసెఫ్ విజయ్. తను పీకలలోతు ప్రేమలో…
400 గజాల పార్కును కాపాడిన హైడ్రా
జీహెచ్ ఎంసీ కాంపౌండ్నే పునాదిగా కబ్జా హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఆక్రమణలకు పాల్పడుతున్న వారికి షాక్ ఇచ్చింది. శేరిలింగంపల్లి మండలం చందానగర్ పరిధిలోని భవానీపురంలో పార్కును హైడ్రా కాపాడింది. తమ కాలనీలోని 400ల…
రేణు దేశాయ్పై అసభ్యకర కామెంట్లు
సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేసిన నటి హైదరాబాద్ : ప్రముఖ నటి, ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలనంగా మారారు. తనను కొందరు కావాలని టార్గెట్ చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.…
బీజేపీ అంటే బాబు..జగన్..పవన్
నిప్పులు చెరిగిన షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో BJP అంటే బాబు-జగన్-పవన్ అంటూ ఎద్దేవా చేశారు. ముగ్గురు బీజేపీకి బానిసలేనని ఆరోపించారు. స్వార్థ రాజకీయాలు తప్పా, రాష్ట్ర…
ఆక్రమణల నుంచి చెరువులను కాపాడుకోవాలి
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ఆక్రమణల నుంచి చెరువులను కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించుకున్న కూకట్ పల్లి లోని నల్ల చెరువును ప్రారంభించడం చాలా ఆనందంగా…
















