Category: DEVOTIONAL

DEVOTIONAL

  • తిరుమ‌ల‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

    తిరుమ‌ల‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

    ఘ‌న స్వాగ‌తం ప‌లికిన మంత్రులు, చైర్మ‌న్ తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం ప్ర‌ముఖులు, సెలిబ్రిటీలు , ప్ర‌జా ప్ర‌తినిధులు పోటెత్తారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం తిరుమ‌ల‌కు చేరుకుంది. రేణిగుంట‌ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, వాణిజ్య, ప్రణాళిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ , ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు…

    Continue Reading

  • వైకుంఠ ద‌ర్శ‌నం కోసం ఏర్పాట్ల‌పై ఆరా

    వైకుంఠ ద‌ర్శ‌నం కోసం ఏర్పాట్ల‌పై ఆరా

    ప‌రిశీలించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : ప‌ది రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమల సిద్ద‌మైంది. భారీ ఎత్తున ఏర్పాట్లు సిద్దం చేసింది టీటీడీ. ఈ మేర‌కు చేసిన ఏర్పాట్ల‌పై ఆరా తీశారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ ప్రత్యేక దర్శనం, జనసమూహ నియంత్రణ , భద్రతా ఏర్పాట్లను చేపట్టింది: వైకుంఠ ఏకాదశి తిరుమలలోని అత్యంత ముఖ్యమైన వార్షిక పండుగలలో ఒకటి . వైకుంఠ ద్వారం…

    Continue Reading

  • వైకుంఠ ఏకాదశి కోసం భద్రతా ఏర్పాట్లు

    వైకుంఠ ఏకాదశి కోసం భద్రతా ఏర్పాట్లు

    ప‌రిశీలించిన ఎస్పీ ఎల్ . సుబ్బా రాయుడు తిరుమ‌ల : తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకుని, తిరుపతిలొ భక్తుల రాకపోకలు అధికంగా ఉండనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు సోమ‌వారం వివిధ ప్రాంతాల్లో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రగిరి శ్రీవారి మెట్టు, అప్పలాయగుంట, అలిపిరి పాదాలు తదితర కీలక ప్రాంతాలను సందర్శించారు. భక్తుల సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు విధులు, రద్దీ నిర్వహణ చర్యలను సమీక్షించారు.…

    Continue Reading

  • టీటీడీ ఆల‌యాలు క‌ళ‌క‌ళ‌

    టీటీడీ ఆల‌యాలు క‌ళ‌క‌ళ‌

    విస్తృతంగా ఏర్పాటు చేశారు తిరుమ‌ల : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 1.35 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. డిసెంబ‌రు 31న…

    Continue Reading

  • తిరుమ‌ల‌లో ఏర్పాట్ల‌పై ఏఈవో త‌నిఖీలు

    తిరుమ‌ల‌లో ఏర్పాట్ల‌పై ఏఈవో త‌నిఖీలు

    జ‌న‌వ‌రి 7వ తేదీ వ‌ర‌కు ఎస్ఎస్డీ టోకెన్లు ర‌ద్దు తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌ను పుర‌స్క‌రించుకుని టీటీడీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేశారు అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి. ఈ త‌నిఖీల్లో అద‌న‌పు ఈవో వెంట శ్రీ‌వారి ఆల‌య డిప్యూటీ ఈవో లోక‌నాథం, అన్న ప్ర‌సాద విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్ర‌, హెల్త్ డిప్యూటీ ఈవో సోమ‌న్నారాయ‌ణ‌, ఈఈ శ్రీ‌నివాసులు, డిఈ చంద్ర‌శేఖ‌ర్‌, ఐటీ డిప్యూటీ జీఎం వెంక‌టేశ్వ‌ర్లు నాయుడు, అశ్వ‌ని ఆసుప‌త్రి మెడిక‌ల్…

    Continue Reading

  • టోకెన్లు లేని భ‌క్తుల‌కు నో ఎంట్రీ

    టోకెన్లు లేని భ‌క్తుల‌కు నో ఎంట్రీ

    భ‌క్తులు స‌హ‌క‌రించాల‌ని విన్న‌పం తిరుప‌తి : తిరుప‌తి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి టోకెన్లు ఉన్న భ‌క్తుల‌కే ద‌ర్శ‌నం ఉంటుంద‌న్నారు. మిగ‌తా భ‌క్తులు జ‌న‌వ‌రి 2వ తేదీ నుంచి ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని సూచించారు. భ‌క్తులు స‌హ‌క‌రించాల‌ని కోరారు. 2 వేల మందికి పైగా పోలీసుల‌తో గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశామన్నారు. పిల్లలు, వృద్ధులు, విలువైన ఆభరణాల పట్ల భక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎస్పీ. భగవంతుని సేవ…

    Continue Reading

  • అలిపిరి మార్గంలో ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్

    అలిపిరి మార్గంలో ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్

    శ్రీ‌వారి భ‌క్తుల కోసం టీటీడీ ఏర్పాటు తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఇందులో భాగంగా భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చే భ‌క్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను టీటీడీ ఆధ్వ‌ర్యంలో తిరుమ‌ల లోని అలిపిరి మెట్ల మార్గంలోని 7వ మైలు వ‌ద్ద ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్ ను ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్బంగా ఆదివారం టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈవో…

    Continue Reading

  • కాణిపాకం ఆల‌యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు

    కాణిపాకం ఆల‌యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు

    స‌మీక్ష స‌మావేశంలో స్ప‌ష్టం చేసిన జిల్లా క‌లెక్ట‌ర్ కాణిపాకం : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం , కొత్త సంవ‌త్స‌రం పుర‌స్క‌రించుకుని చిత్తూరు జిల్లాలో పేరు పొందిన కాణిపాకంలోని శ్రీ వ‌ర‌సిద్ది వినాయ‌క స్వామి ఆల‌యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు క‌లెక్ట‌ర్. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసి బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారుల‌ను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ దీప అలంకరణ, అత్యవసర అవసరాల కోసం జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఎస్ పి…

    Continue Reading

  • శ్రీ‌వారి భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యానికి రావాలి

    శ్రీ‌వారి భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యానికి రావాలి

    కీల‌క సూచ‌న‌లు చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమ‌ల : ఈనెల 30వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు విస్తృతంగా ఏర్పాట్లు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎలాంటి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. ఇప్ప‌టికే గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల కోసం తొలిసారి టీటీడీ ఆధ్వ‌ర్యంలో టోకెన్లను జారీ చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.…

    Continue Reading

  • ర‌ద్దీ ఎఫెక్ట్ శ్రీ‌వాణి టికెట్ల జారీ ర‌ద్దు

    ర‌ద్దీ ఎఫెక్ట్ శ్రీ‌వాణి టికెట్ల జారీ ర‌ద్దు

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఈవో సింఘాల్ తిరుమ‌ల : వ‌రుస సెల‌వులు రావ‌డంతో తిరుమ‌లకు పోటెత్తారు భ‌క్త బాంధ‌వులు. దీంతో ఎక్క‌డ చూసినా కిట కిట లాడుడుతోంది తిరుప‌తి, తిరుమ‌ల. దీంతో ముంద‌స్తుగా ఏర్పాటు చేసిన శ్రీ‌వాణి టికెట్ల జారీ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది టీటీడీ. ఈ మేర‌కు సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్. ఇందులో భాగంగా ర‌ద్దీని పుర‌స్క‌రించుకుని మూడు రోజుల పాటు శ్రీ‌వాణి ఆఫ్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports