20 నుంచి తిరుపతిలో చేనేత, హస్త కళల ఎగ్జిషన్
ప్రకటించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాబోయే ముక్కోటి ఏకాదశిని పురష్కరించుకుని తిరుపతిలో చేనేత, హస్త కళల ఎగ్జిషన్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి…
మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్ పనితీరు సూపర్
కీలక వ్యాఖ్యలు చేసిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ : వర్షాల సమయంలో మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్ పనితీరు అద్భుతం అని ప్రశంసలు కురిపించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. వాతావరణ పరిస్థితుల వల్ల క్లౌడ్బరస్ట్లు చాలాసార్లు సంభవించాయని అన్నారు. ఒకే రోజు…
సక్కుబాయి లేఔట్లో ఆక్రమణలపై హైడ్రా విచారణ
సంబంధిత పత్రాలను సమర్పించాలన్న హైడ్రా కమిషనర్హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని షేక్పేట విలేజ్లోని సక్కుబాయి లే ఔట్లో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమణలపై హైడ్రా విచారణ చేపట్టింది. సర్వేనంబరు 327లో 25 ఎకరాల పరిధిలో సక్కుబాయి నగర్ మ్యూచ్చ్యువల్లీ ఎయిడెడ్…
రాజధాని రైతులకు సర్కార్ ఆలంబన
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు . కీలక సమీక్ష చేపట్టారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్,…
పల్లెల రూపురేఖలు మారుస్తున్నాం : పవన్ కళ్యాణ్
జెన్ జి తో యువత ఆలోచనల్లో మార్పు వచ్చింది అమరావతి : జెన్ జి తో యువత ఆలోచనల్లో మార్పు వచ్చిందని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అబద్దపు హామీలుతో ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేమన్నారు బీహార్ ఎన్నికల్లో…
గ్లోబల్ సమ్మిట్ ను ఘనంగా నిర్వహించాలి
ఆదేశించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. వచ్చే నెల డిసెంబర్ లో 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “తెలంగాణ రైజింగ్…
చేనేత కార్మికులకు సర్కార్ చేయూత
ప్రకటించిన మంత్రి నారా లోకేష్ అమరావతి : ఏపీలో కొలువు తీరిన కూటమి సర్కార్ చేనేత రంగం బలోపేతం కోసం ప్రయత్నం చేస్తోందని చెప్పారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. మంగళగిరి పట్టణం లోని రాజీవ్ సెంటర్…
టీటీడీ దేవాలయాల్లో అన్నదానం చేపట్టాలి
ఈవో, చైర్మన్ ను ఆదేశించిన ఏపీ సీఎం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాలలో విధిగా అన్నదానం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత…
విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి
స్పష్టం చేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య అమరావతి : మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాల వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు. సమాజంలో మరింత అంతరాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రతిదీ…
ఉచితంగా బీసీలకు సివిల్స్ లో శిక్షణ
ప్రకటించిన మంత్రి ఎస్. సవిత అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. బహుజన విద్యార్థులకు మేలు చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ , జౌళి శాఖ…

వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఎంఎస్ ధోనీ ఆడటం కష్టమే
బాధిత కుటుంబాలకు సీఎం విజయ్ భరోసా
ఓటర్ల హక్కులతో చెలగాటం ఆపకపోతే ఆందోళన
ఏఎన్ఎం పోస్టుల మెరిట్ లిస్టు విడుదల
సంజయ్ రౌత్ , ఉద్దవ్ ఠాక్రే ద్రోహులు : అథవాలే
ఐదుగురు గ్రూప్ -1 ఆఫీసర్లకు ఐఏఎస్ లుగా పదోన్నతి
దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్లో ‘బెస్’ తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి
టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా కన్నబాబు
24 నుండి శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు


































































































