ప‌ద్మ పుర‌స్కార గ్ర‌హీత‌ల‌కు అభినంద‌న‌లు

తెలియ చేసిన మంత్రి నారా లోకేష్ అమ‌రావ‌తి : 2026 గానూ కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించిన‌ పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వెలుగుల‌కు అభినంద‌న‌లు తెలియ చేశారు రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు…

ఖ‌మ్మం ఇలాఖాలో కాంగ్రెస్ జెండా ఎగరాలి

దిశా నిర్దేశం చేసిన పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఖ‌మ్మం జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు రానున్నాయ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఆయ‌న ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా…

సోమ‌శిల‌కు పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాం

స్ప‌ష్టం చేసిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : సోమ‌శిల ప‌ర్యాట‌క ప్రాంతంగా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంద‌ని చెప్పారు రాష్ట్ర ప‌ర్యాట‌క , సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. ఆయ‌న కొల్ల‌పూర్ లో 76వ గ‌ణ‌తంత్ర…

టీపీసీసీ చీఫ్ కు క‌ల్వకుంట్ల‌ క‌విత బంప‌ర్ ఆఫ‌ర్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో తాము ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ పార్టీగా ఎదుగుతామ‌న్నారు.…

త్వ‌ర‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌లకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు…

అమ‌ర వీరుల త్యాగ ఫ‌లిత‌మే ఈ దేశం

స్ప‌ష్టం చేసిన గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వ‌ర్మ హైద‌రాబాద్ : ఎంద‌రో చేసిన త్యాగాలు, బ‌లిదానాల వ‌ల్ల‌నే ఈ దేశానికి స్వేచ్ఛ ల‌భించింద‌ని అన్నారు తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వ‌ర్మ‌. 76వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు…

మోదీతో క‌ర‌చాల‌నం డిప్యూటీ మేయ‌ర్ ఆనందం

ఈ చ‌ర్య‌తో నా జ‌న్మ ధ‌న్య‌మైంద‌న్న ఆషా నాథ్ కేర‌ళ : ఇది ఎవ‌రూ ఊహించ లేదు. గ‌త కొన్నేళ్లుగా కేర‌ళ రాష్ట్రాన్ని క‌మ్యూనిస్టులు ఏళుతున్నారు. ఇక తిరువ‌నంత‌పురం ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత శ‌శి థరూర్ ప్రాతినిథ్యం…

రోడ్డు భ‌ద్ర‌త మ‌నంద‌రి భాద్య‌త

క‌రీంన‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్పతి క‌రీంన‌గ‌ర్ జిల్లా : రోడ్డు భ‌ద్ర‌త‌పై సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారు క‌రీంన‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ఫ‌తి. ఆమె వెరీ స్పెష‌ల్. పాల‌నా ప‌రంగా ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఎవ‌రికీ లొంగ‌కుండా త‌ను అస‌లైన‌,…

అస్త‌మించ‌ని సూరీడు ప‌రిటాల ర‌వీంద్ర‌

వెంక‌టాపురంలో ఘ‌నంగా నివాళులు అనంత‌పురం జిల్లా : తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, దివంగ‌త ప‌రిటాల ర‌వీంద్ర వ‌ర్ధంతి సంద‌ర్బంగా వెంక‌టాపురంలోని స్వ‌స్థ‌లంలో ఆయ‌నకు ఘ‌నంగా నివాళులు అర్పించారు. వేలాది మంది హాజ‌ర‌య్యారు. క‌న్నీటి నివాళులు అర్పించారు. జోహార్ ర‌వ‌న్న‌,…

సంక్షోభం అంచున భార‌త ఆర్థిక వ్యవ‌స్థ

ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఎంపీ రాహుల్ గాంధీ హ‌ర్యానా : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలోని మోదీ స‌ర్కార్ పై మండిప‌డ్డారు. ఆయ‌న కొలువు తీరాక ఇండియా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంద‌న్నారు.…