భార‌త్ యురోపియ‌న్ యూనియ‌న్ మ‌ధ్య ఒప్పందం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ న్యూఢిల్లీ : స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందిన భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం డాల‌ర్ డామినేట్ చేస్తున్న త‌రుణంలో, తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటోంది వాణిజ్య‌,…

త్వ‌ర‌లోనే బీసీల‌కు ర‌క్ష‌ణ చ‌ట్టం : స‌విత‌

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన బీసీ శాఖ మంత్రి విజ‌య‌వాడ : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బడుగు, బలహీన వర్గాలు గౌరవ ప్రదమైన, ఆత్మగౌరవంతో కూడిన జీవనం సాగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని…

చిత్తూరు జిల్లాలో సీఎం చంద్ర‌బాబు పర్యటన

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చిత్తూరు జిల్లా : రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త్వ‌ర‌లో చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. వివిధ సామాజిక…

కవిత కాంగ్రెస్ లోకి వ‌స్తానంటే వ‌ద్ద‌న్నా

టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ సీఎం…

మంత్రుల ర‌హ‌స్య స‌మావేశం పూర్తిగా అబ‌ద్దం

ఖండించిన ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు హైద‌రాబాద్ : ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌తో పాటు మ‌రికొంద‌రు మంత్రులు ర‌హ‌స్య స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంపై స్పందించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో…

ఆఫ్గ‌నిస్తాన్ సంచ‌ల‌నం బాలికల విద్య‌పై నిషేధం

ప్ర‌క‌టించిన తాలిబాన్ల విద్యా శాఖ మంత్రి ఆఫ్గ‌నిస్తాన్ : ఆఫ్గ‌నిస్తాన్ ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్బంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు విద్యా శాఖ మంత్రి. ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలు పాఠశాలలకు వెళ్లడంపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. 2021లో అధికారం…

తెలంగాణ‌లో బీజేపీ ఎప్ప‌టికీ అధికారంలోకి రాదు

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. దేశం మొత్తం బీజేపీ అధికారంలోకి వచ్చినా తెలంగాణలో మాత్రం…

భార‌త రాజ్యాంగం ప్ర‌జాస్వామ్యానికి మూల స్తంభం

హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య‌ హైద‌రాబాద్ : భార‌త రాజ్యాంగం ప్ర‌జాస్వామ్యానికి మూల స్తంభం అని పేర్కొన్నారు హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య‌. స్వాతంత్య్రం సాధించుకున్నాం. ప్ర‌జాస్వామ్య దేశంగా అవ‌త‌రించాం. స్వేచ్ఛాయుత జీవితాన్ని గ‌డుపుతున్నాం.. మ‌నం అనుభ‌విస్తున్న ప్ర‌జాస్వామ్యానికి,…

మాజీ ఎంపీ జోగిన‌ప‌ల్లికి సిట్ బిగ్ షాక్

హాజ‌రు కావాలంటూ నోటీసులు జారీ హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్య‌వ‌హారం రోజు రోజుకు కొత్త మ‌లుపు తిరుగుతోంది. ఇందులో భాగంగా ప్ర‌స్తుతం దీనిపై ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప‌లువురు…

భార‌త రాజ్యాంగం అత్యున్న‌త‌మైన‌ది

పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ మంగ‌ళ‌గిరి : ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన‌ది భార‌త రాజ్యాంగం అని అన్నారు రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. సోమ‌వారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…