నాంప‌ల్లిలోని ఫ‌ర్నీచ‌ర్ షోరూంకు తాళం

తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని నాంప‌ల్లి స్టేష‌న్ రోడ్డులో గ‌త శ‌నివారం బ‌చ్చాస్ ఫ‌ర్నీచ‌ర్ షోరూంలో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించ‌డం, ఐదుగురు మృతి చెందిన ఘ‌ట‌న త‌ర్వాత కూడా అదే రోడ్డులో ఉన్న దుకాణ…

సోష‌ల్ మీడియా ప్ర‌భావంపై స‌ర్కార్ ఆందోళ‌న

దీనిని మ‌రింత సురక్షితంగా ఉండేలా చూడాలి అమ‌రావ‌తి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాను రాను సోష‌ల్ మీడియా ప్ర‌భావం కార‌ణంగా మంచి కంటే చెడు ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తోంద‌ని ఆవేద‌న చెందారు.…

వింగ్స్ ఇండియా 2026 ప్రారంభం

స్టార్ట్ చేసిన రామ్మోహ‌న్ నాయుడు హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో భారతదేశంలోనే ప్రీమియర్ , ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమం అయిన వింగ్స్ ఇండియా 2026ను కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ…

అగ్ని ప్ర‌మాదాల నివార‌ణ‌పై హైడ్రా ఫోక‌స్

స్ప‌ష్టం చేసిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో చోటు చేసుకుంటున్న వ‌రుస అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌ల‌పై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌లు…

నేడే ఏపీ కేబినెట్ కీల‌క స‌మావేశం

వెల్ల‌డించిన సీఎస్ విజ‌యానంద్ అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈనెల 29వ తేదీ బుధ‌వారం రోజు ఏపీ కేబిన‌ట్ కీల‌క సమావేశం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఉదయం 10 గంటలకు భేటీ…

దివ్యాంగుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు

కేటాయించామ‌న్న మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఖ‌మ్మం జిల్లా : డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ స‌ర్కార్ దివ్యాంగుల సంక్షేమం కోసం భారీ ఎత్తున నిధుల‌ను కేటాయించింద‌ని చెప్పారు. ఖ‌మ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గ కేంద్రంలో…

ప్ర‌జా వ్య‌తిరేక‌త జ‌ర జాగ్ర‌త్త : కోదండ‌రాం రెడ్డి

ఇలాగైతే క‌ష్ట‌మ‌ని షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీ స‌ర్కార్ కు అడుగులు మ‌డుగులు ఒత్తుతూ తీసుకున్న ప్ర‌తి నిర్ణ‌యానికి వంత పాడుతూ వ‌చ్చిన తెలంగాణ జ‌న స‌మితి పార్టీ అధినేత ముద్ద‌సాని కోదండ‌రాం రెడ్డి ఉన్న‌ట్టుండి యూట‌ర్న్ తీసుకుంటున్నారా.…

ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్ పై మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్

మ‌హిళ‌ను మోసం చేసిన విష‌యంపై నివేదిక ఇవ్వాలి విజ‌య‌వాడ : జ‌న‌సేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్ రాస‌లీల‌లు ఇప్పుడు ఏపీని కుదిపి వేస్తున్నాయి. దీంతో బాధితురాలు బ‌య‌ట‌కు రావ‌డం, త‌మ ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌లు, వీడియోల‌ను బ‌య‌ట‌కు…

కాచవాణి సింగారంలో ర‌హ‌దారి ఆక్ర‌మ‌ణపై చ‌ర్య‌లు

కిలోమీటర్ పొడవున్న ప్రహరీని తొలగించిన హైడ్రాహైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. ఆక్ర‌మ‌ణ దారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించేలా చేస్తున్నాడు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా ఘ‌ట్‌కేస‌ర్‌మండ‌లం కాచ‌వాణి సింగారంలో రోడ్డు ఆక్ర‌మ‌ణ‌ను హైడ్రా…

సింగరేణి స్కాంపై విచార‌ణ జ‌రిపించాలి : కేటీఆర్

డిమాండ్ చేసిన బీఆర్ఎస్ వ‌ర్కంగ్ ప్రెసిడెంట్ హైద‌రాబాద్ : తెలంగాణ కొంగు బంగారంగా వినుతికెక్కిన సింగ‌రేణి ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి చోటు చేసుకున్న స్కాంపై విచార‌ణ జ‌రిపించాల‌ని , దోషులు ఎవ‌రో తేల్చాల‌ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. త‌న నాయకత్వంలో…