జవాబుదారీతనంతో పని చేయాలి : పవన్ కళ్యాణ్
ఉద్యోగులకు స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి విశాఖపట్నం జిల్లా : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల . అలసత్వం, అవినీతికి తావులేకుండా ప్రతి ఒక్కరు…
తమిళనాట సంచలనంగా మారిన విజయ్
ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటన చెన్నై : తమిళ సినీ రంగ చరిత్రలో అత్యంత జనాదరణ పొందిన నటుడిగా గుర్తింపు పొందాడు దళపతి విజయ్. సూపర్ స్టార్ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది తలైవా రజనీకాంత్. ఆయనతో సరి సమానంగా అభిమానులను…
రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు విస్తరిస్తాం
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : సంజీవని ప్రాజెక్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి…
కేంద్ర సర్కార్ పై భగ్గుమన్న వైఎస్ షర్మిల
ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దరించాలి విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కేంద్రంలోని బీజేపీ మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని(MGNREGA) పునరుద్ధరించాలనే డిమాండ్…
చాగంటి జీవితం స్పూర్తిదాయకం : అనిత వంగలపూడి
ఆయన బోధనలు ఆచరణీయమైనవని ప్రశంస విశాఖపట్నం జిల్లా : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర్ రావును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు . ఈ…
టైలర్లకు ఆర్థిక భరోసా కల్పిస్తాం : ఎస్. సవిత
ఆధునిక కుట్టు మిషన్లు అందజేస్తామన్న మంత్రి తాడేపల్లి గూడెం : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడుతోందని చెప్పారు. రాష్ట్రంలో…
బిజీగా ఉన్నా సిట్ విచారణకు హాజరు కాలేను : కేసీఆర్
మున్సిపల్ ఎన్నికల జాబితాలో బిజీగా ఉన్నా హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్నారు మాజీ సీఎం , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేరకు ఆయన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తన అభిప్రాయాలను…
జగన్ రెడ్డిపై షర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్
తనలో ఇంకా మార్పు రాలేదని ఆవేదన విజయవాడ : తన అన్న వైఎస్ జగన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. గురువారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తాను మరోసారి అధికారంలోకి రావాలని…
అనకాపల్లి ఉత్సవ్ కోసం భారీ ఏర్పాట్లు
పరిశీలించిన అనిత వంగలపూడి విశాఖపట్నం జిల్లా : రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి సర్కార్ ప్రయారిటీ ఇస్తోందన్నారు. ఇప్పటికే సాంస్కృతిక ఉత్సవాలకు పెద్ద ఎత్తున స్పందన లభించిందని చెప్పారు. ఇందులో…
జంతువుల సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు కృషి చేయాలి
పిలుపునిచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల విశాఖపట్నం జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన విశాఖపట్నం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను…
















