ఏపీ స‌ర్కార్ కు ఊతం ఇచ్చేలా కేంద్ర బ‌డ్జెట్

స్పందించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయ‌యుడు చిత్తూరు జిల్లా : కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ 2026-2027 పై స్పందించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో…

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐటి చట్టం- 2025 అమలు

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఆర్థిక శాఖ మంత్రి న్యూఢిల్లీ : కేంద్ర ప్ర‌భుత్వం ఆదివారం బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్.ఈ మేర‌కు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐటి చట్టం-…

జగన్ రెడ్డివి చిల్లర రాజకీయాలు : ఎస్. స‌విత‌

ఆయ‌నను జ‌నం న‌మ్మ‌డం లేద‌న్న మంత్రి స‌త్య‌సాయి జిల్లా : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఆమె స‌త్య‌సాయి జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర…

సిట్ నోటీస్ మాజీ కేసీఆర్ కేసీఆర్ సీరియ‌స్

పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌న్న మాజీ ముఖ్య‌మంత్రి హైద‌రాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు వ్య‌వ‌హారం రోజు రోజుకు కొత్త మ‌లుపులు తిరుగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల‌ను విచారించింది సిట్. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఫిబ్ర‌వ‌రి…

చంద్ర‌బాబుపై కామెంట్స్ అంబ‌టి రాంబాబు అరెస్ట్

గుంటూరు జిల్లా న‌ల్ల‌పాడు పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లింపు గుంటూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భారీ…

ఉపాధి హ‌మీ చ‌ట్టం కోసం కాంగ్రెస్ యుద్ధం

ప్ర‌క‌టించిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి విజ‌య‌వాడ : ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. కోట్లాది మందికి జీవ‌నోపాధి క‌ల్పించే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ…

ప్ర‌జా యుద్ద నౌకా నిను మ‌రువ‌దు ఈ గ‌డ్డ

విప్ల‌వ గాయ‌కుడు గ‌ద్ద‌ర్ జ‌యంతి ఇవాళ‌ హైద‌రాబాద్ : జీవితమంతా జ‌నం కోసం గానం చేసిన వాడు. అణ‌గారిన ప్ర‌జ‌ల గొంతుకగా మారిన వాడు గ‌ద్ద‌ర్. త‌న ఆట పాట‌ల‌తో కోట్లాది ప్ర‌జ‌ల‌ను ఉర్రూత లూగించ‌డ‌మే కాదు ప్ర‌భావితం చేసిన అరుదైన…

క్రౌడ్ మేనేజ్ మెంట్ అత్యంత ముఖ్యం : నారా లోకేష్‌

విద్యార్థులు డిజిటల్ ట్విన్ ప్రాజెక్టును తయారు చేయాలి కాకినాడ : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కాకినాడ జేఎన్టీయూ విద్యార్థుల‌తో ముఖా ముఖి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా విద్యార్థులు అడిగిన…

వ్య‌వ‌సాయ రంగానికి కూట‌మి స‌ర్కార్ ప్రాధాన్య‌త

ఇస్తుంద‌న్న మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు ఏలూరు జిల్లా : కూట‌మి స‌ర్కార్ అత్యధికంగా వ్య‌వ‌సాయ రంగానికి ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథ‌కానికి గత ప్రభుత్వం 7500 కోట్లు కేటాయించినప్పటికీ, 5 సంవత్సరాలలో కేవలం…

ఫైర్ సేఫ్టీ పాటించ‌ని షాపులకు హైడ్రా తాళం

హైద‌రాబాద్ న‌గ‌రంలో నిబంధ‌న‌లు పాటించరు హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌రుస అగ్ని ప్ర‌మాదాలు చోటు చేసుకుండ‌డంతో హైడ్రా రంగంలోకి దిగింది. జీహెచ్ఎంసీ, విద్యుత్, నీటి పారుద‌ల‌, ఇత‌ర శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి దాడులు చేప‌ట్టింది. విస్తృతంగా త‌నిఖీలు కూడా నిర్వ‌హించింది.…