హైడ్రా ప్రజా వాణికి 65 ఫిర్యాదులు : కమిషనర్
పార్కులను ప్లాట్లుగా మార్చేశారంటూ ఆరోపణలు హైదరాబాద్ : కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా కార్యాలయంలో ప్రజా వాణి చేపట్టారు. మొత్తం 65 ఫిర్యాదులు అందాయని చెప్పారు ఈ సందర్భంగా. రంగారెడ్డి జిల్లా భాగ్ హయత్నగర్ సర్వే నంబరు 97లో శ్రీ…
బోగస్ కంపెనీలతో ఒప్పందం సర్కార్ మోసం
నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ప్రజలను నిట్ట నిలువునా మోసం చేస్తోందని ఆరోపించారు. కవిత మీడియాతో మాట్లాడారు.…
విధ్వంసం కాదు అభివృద్ధే టీడీపీ ఎజెండా
స్పష్టం చేసిన టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు మంగళగిరి : ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే పార్టీతో సంబంధం లేకుండా ఎంత వారినైనా చట్టం ప్రకారమే శిక్షిస్తాం అన్నారు.…
2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం
ప్రకటించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు విజయవాడ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సమర్థవంతమైన నాయకత్వం ఉండడం వల్లనే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ది దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు.కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటం, ప్రధాని…
కేసీఆర్ పై కక్ష సాధింపు తగదు : హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి పై ఫైర్ అయిన మాజీ మంత్రి హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో కావాలని మాజీ సీఎం కేసీఆర్ ను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు.కేసీఆర్ దర్యాప్తునకు…
దుర్మార్గాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ..?
ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన జగన్ రెడ్డి తాడేపల్లి గూడెం : తమ పార్టీకి చెందిన మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబులపై దాడులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి.…
మోదీ కేంద్ర బడ్జెట్ బక్వాస్ : షర్మిలా రెడ్డి
ఎన్డీయేలో కీలక పాత్ర పోషించినా ఫాయిదా ఏదీ విజయవాడ : కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆరోపించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ప్రత్యేక హోదాపై ఊసే లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంబటి ఇంటిపై దాడి పట్ల హైకోర్టు సీరియస్
మాజీ మంత్రి కుటుంబానికి భద్రత కల్పించండి అమరావతి : మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఉన్నాయా అన్న అనుమానం…
నారా లోకేష్ నీ పిల్ల చేష్టలకు భయపడను
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ : మాజీ మంత్రి జోగి రమేష్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిల్లర రాజకీయాలు చేస్తూ వైసీపీ…
ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఆదాయం
కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులపై మంత్రి హర్షం అమరావతి : కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2026-27లో ప్రకృతి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. అధిక విలువ…
















