తిరుమ‌ల‌ను వీడిన అనిల్ కుమార్ సింఘాల్

ఊహించ‌ని రీతిలో బ‌దిలీ వేటు వేసిన స‌ర్కార్ తిరుమ‌ల : టీటీడీ పాల‌క మండ‌లి ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ కు ఊహించ‌ని షాక్ ఇచ్చింది ఏపీ స‌ర్కార్. టీటీడీ చ‌రిత్ర‌లోనే రెండోసారి ఈవోగా బాధ్య‌త‌లు…

రేపే శ్రీ కోదండ‌రామ‌స్వామి పేట ఉత్సవం

కూపుచంద్ర‌పేట గ్రామానికి ఊరేగింపు తిరుపతి : తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఫిబ్రవరి 2వ తేదీన సోమ‌వారం కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారి ఉత్సవ మూర్తులు…

టీటీడీ హృద‌యాల‌యానికి భారీ విరాళం

అభినందించిన జేఈవో డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్తిరుప‌తి : శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి ముంబైకు చెందిన అల్కెమ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధురిమ సింగ్ రూ. 90 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా అందించారు. ఈ పరికరాలను టిటిడి…

శ్రీ‌వారి వైద్య సేవ యాప్ లో మార్పులు చేయాలి

స్ప‌ష్టం చేసిన టీటీడీ జేఈవో డాక్ట‌ర్ శ‌ర‌త్ తిరుప‌తి : శ్రీ‌వారి వైద్య సేవ‌కు సంబంధించిన యాప్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) వైద్యం, విద్యా రంగాల‌కు సంబంధించిన జేఈవో డాక్ట‌ర్ శ‌ర‌త్…

నెయ్యి టెండర్లలో నిబంధనల ఉల్లంఘనలు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మెన్ తిరుపతి : శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై క్లీన్ చిట్ అంటూ భక్తులను మోసం చేస్తున్నారని, టిటిడి పవిత్రతను భ్రష్టు పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు టిటిడి చైర్మెన్ బీఆర్ నాయుడు చెప్పారు.…

రామ‌కృష్ణ మిష‌న్ ఆధ్వ‌ర్యంలో యువ స‌మ్మేళ‌నం

ఫిబ్ర‌వ‌రి 1న వివేకానంద మానవ వికాస కేంద్రం సిద్దంవిజ‌య‌వాడ : రామ‌కృష్ణ మిష‌న్ ఆధ్వ‌ర్యంలో భారీ ఖ‌ర్చుతో విజ‌య‌వాడ‌లో అత్యాధునిక వ‌స‌తి సౌక‌ర్యాల‌తో వివేకానంద మాన‌వ వికాస కేంద్రం నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 1న మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ప్రారంభిస్తార‌ని…

మేడారం జాత‌ర స‌న్నిధిలో డిప్యూటీ సీఎం

భ‌క్తికి ప్ర‌తీక వ‌న దేవ‌త‌ల ఆశీర్వాదం ములుగు జిల్లా : ఆసియా ఖండంలోనే అత్య‌ధిక జ‌నాద‌ర‌ణ క‌లిగిన ఏకైక జాత‌ర తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని మేడారం మ‌హా జాత‌ర‌. ఈనెల 28న ప్రారంభ‌మైన మేడారం జాత‌ర జ‌న‌వ‌రి 30వ తేదీ…

తిరుమ‌ల సాక్షిగా న‌వ దంప‌తుల ఫోటో షూట్

క‌ల‌కలం రేపిన భ‌ద్ర‌తా సిబ్బంది నిర్వాకం తిరుమ‌ల : కోట్లాది మంది భ‌క్తుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతోంది తిరుమ‌ల. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు ప్ర‌తి రోజూ 70 వేల మందికి పైగా భ‌క్తులు వ‌స్తుంటారు. అయితే చైర్మ‌న్, ఈవో, అడిష‌న‌ల్…

శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఫిబ్ర‌వ‌రి 8 నుండి 17వ తేదీ వ‌ర‌కు తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్ర‌వ‌రి 8 నుండి 17వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వ‌హిస్తారు.…

గురు తేగ్ బహదూర్ సింగ్ త్యాగం స్పూర్తిదాయ‌కం

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల మ‌హారాష్ట్ర : శ్రీ గురు తేగ్ బ‌హ‌దూర్ సింగ్ దేశం మొత్తానికి స్పూర్తి నింపార‌ని కొనియాడారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఆయ‌న మ‌రాఠాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా సీఎం…