యాదగిరిగుట్టను దర్శించుకున్న చీఫ్ జస్టిస్
జస్టిస్ అపరేష్ కుమార్ కు ఘన స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శనివారం యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పూజారులు , ఆలయ కమిటీ…
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
కనులారా వీక్షించిన భక్త బాంధవులు తిరుమల : తిరుమల అశేషమైన భక్త జనవాహినితో నిండి పోయింది. ఎక్కడ చూసినా శ్రీనివాసా గోవిందా, గోవిందా గోవిందా , హరి హర గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా, అనాధ రక్షక గోవిందా, అదివో…
టీటీడీ చైర్మన్ ను కలిసిన శంకర్ గౌడ్
ఆలయ అభివృద్ది గురించి ప్రత్యేక చర్చ తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ (టీటీడీ) బీఆర్ నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు, హిమాయత్ నగర్ టీటీడీ ఎల్ఏసీ చైర్మన్ నేమూరి శంకర్…
అంగరంగ వైభోగం శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు ఆనం, అనిత విజయనగరం : ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా విరాజిల్లుతూ కోట్లాది మంది భక్తుల కోరికలను తీర్చే అమ్మ శ్రీ శ్రీశ్రీ పైడితల్లి అమ్మ వారి సిరిమానోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరిగింది. వేలాదిగా భక్తులు బారులు తీరారు.…
ఇంద్రకీలాద్రిలో ఘనంగా గిరి ప్రదక్షిణ
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మ వారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్య నిర్వహణాధికారి (ఈవో) వి.కె. శీనా నాయక్…
శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమల ఆలయ పరిధిలోని ఆలయాలలో అక్టోబర్ నెలలో నిర్వహించే ఉత్సవాల వివరాలను వెల్లడించింది. ఇందులో భాగంగా అక్టోబర్…
అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు
శ్రీపట్టాభిరామ స్వామివారి ఆలయంలో తిరుపతి : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం…
వయో వృద్ధుల దర్శనం పై పుకార్లు నమ్మొద్దు
స్పష్టం చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : తిరుమల తిరుపతి పాలక మండలి (టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయో వృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్…
తిరుమల తరహాలో శ్రీశైలం ఆలయ అభివృద్ధి
తయారు చేయాలని ఆదేశించిన చంద్రబాబు అమరావతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం తరహాలో శ్రీశైల భ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ది చేయాలని ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో సీఎం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ తయారు…
కన్నుల పండువగా భాగ్ సవారి ఉత్సవం
పెద్ద ఎత్తున హాజరైన శ్రీవారి భక్తులు తిరుమల : శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్ సవారి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్సవారి” ఉత్సవం నిర్వహించడం…
















