తుపాను బాధితులకు అండగా నిలవాలి
పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన జగన్ రెడ్డి తాడేపల్లి గూడెం : మొంథా తుపాను వల్ల సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు మాజీ సీఎం జగన్ రెడ్డి.. తుపాన్ సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా…
బీసీ హాస్టళ్లు, గురుకులాలకు రూ. 60 కోట్లు
సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత థ్యాంక్స్ అమరావతి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, గురుకులాలకు సంబంధించి అసంపూర్తిగా నిలిచి పోయిన నిర్మాణాలకు సంబంధించి ముఖ్యమంత్రి…
తమిళనాడులో ప్లాంట్ ను కైవసం చేసుకున్న ఎంఈఐఎల్
మెగా పవర్ ప్రాజెక్టు చరిత్రలో అరుదైన ఘనత అన్న ఎండీ హైదరాబాద్ : మేఘా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అరుదైన ఘనతను సాధించింది. సంస్థ తమిళనాడు రాష్ట్రంలోని 250 మెగా వాట్ల విద్యుత్ ప్లాంటును చేజిక్కించుకుంది. టి ఏ క్యూ…
దెబ్బతిన్న రోడ్లను పునరుద్దరిస్తాం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. మొంథా తుపాను కారణంగా ఏపీలో పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు…
భారత్ సెన్సేషన్ ఆస్ట్రేలియా పరేషన్
మహిళా క్రికెటర్లు అదుర్స్..ఛాంపియన్ కు షాక్ ముంబై : కళ్ల ముందున్న భారీ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించారు భారత మహిళా క్రికెటర్లు. ఇండియాలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కీలక మ్యాచ్ లో సత్తా చాటారు. తమకు…
జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగం
జీసస్ కు రుణపడి ఉన్నా ముంబై : ముంబై బీవై పాటిల్ వేదికగా జరిగిన ఐసీసీ ఉమెన్ వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో భారత మహిళా జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ముందుగా బ్యాటింగ్…
రేపటి నుంచే జూబ్లీ హిల్స్ కేటీఆర్ రోడ్ షోలు
అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 9వ తేదీ దాకా హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్ షోలు పార్టీ పరంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని గురువారం బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఆయన…
తుపాను ప్రభావంతో భారీగా దెబ్బతిన్న రోడ్లు
రూ.225 కోట్లు కావాలని అంచనాలు సిద్దం చేశాం హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తుపాను ప్రభావంపై స్పందించారు. ఇవాళ సమీక్ష చేపట్టారు. మరో వైపు సీఎం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న…
జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ
పాల్గొన్న అభ్యర్థి మాగంటి సునీత హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారంది జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న ఉప ఎన్నిక. వచ్చే నెల నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది…
మొంథా తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలి
కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీని అతలాకుతలం చేసిన మొంథా తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తుపాను కారణంగా…
















