ప్రేమ‌, శాంతి కోసం పాడుతూనే ఉంటా

బెదిరించినా ఆగ‌ను..వెన‌క్కి త‌గ్గ‌ను బ్రిస్బేన్ : ప్ర‌ముఖ గాయ‌కుడు దిల్జిత్ దోసాంజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌న‌కు బెదిరింపులు వ‌చ్చినా బెదిరే ప్ర‌స‌క్తి లేద‌న్నాడు. త‌న జీవితం మొత్తం ప్రేమ‌, సామ‌ర‌స్య‌త‌, శాంతి కోసం కొన‌సాగుతూనే ఉంటుంద‌న్నాడు. త‌న గొంతులో ప్రాణం…

రేపే సీఎం రేవంత్ రెడ్డి ఏరియ‌ల్ స‌ర్వే

వ‌రంగ‌ల్, హుస్నాబాద్ కు వెళ్ల‌నున్నారు హైద‌రాబాద్ : మొంథా తుపాను ప్ర‌భావం దెబ్బ‌కు తెలంగాణ‌లో పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప్ర‌ధానంగా ప‌లు చోట్లు వాగులు, వంక‌లు, న‌దులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద ఎత్తున ర‌హ‌దారులు కూడా పాడ‌య్యాయి. చేతికి…

పంట‌ల ప‌రిశీల‌న రైతుల‌కు భ‌రోసా

అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో డిప్యూటీ సీఎంఅమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు పంచాయ‌తీరాజ్ , ఇత‌ర శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. గురువారం స్వ‌యంగా తానే రంగంలోకి దిగారు. మొంథా తుపాను దెబ్బ‌కు…

ఏసీబీకి చిక్కిన యాదాద్రి ఎస్ఈ రామారావు

20 శాతం క‌మీష‌న్ తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డాడు యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా : అవినీతి నిరోధ‌క శాఖ వ‌ల‌లో చిక్కాడు దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ‌కు చెందిన ఇంఛార్జ్ ఎస్ఈ రామారావు. వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ SE గా బాధ్యతలు…

తుపాను ప్ర‌భావం 87 వేల హెక్టార్ల‌లో పంట న‌ష్టం

వెల్ల‌డించిన ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : మొంథా తుపాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అత‌లాకుత‌లం చేసింది. భారీ ఎత్తున ఆస్తి న‌ష్టం వాటిల్లింది. ఎక్క‌డ చూసినా నీళ్లే క‌నిపిస్తున్నాయి. వాగులు, వంక‌లు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల…

అన్న‌దాత‌ల ఆందోళ‌న సీఎం ఆలంబ‌న

మొంథా తుపాను దెబ్బ‌కు పంట‌లు నాశ‌నం అమ‌రావ‌తి : బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం ప్ర‌భావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల‌ను అత‌లాకుత‌లం చేసింది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు, కాలువ‌లు పొంగి పొర్లుతున్నాయి. భారీ ఎత్తున…

తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్

గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన హైక‌మాండ్ హైద‌రాబాద్ : ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఏఐసీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. ఈ మేర‌కు త‌న‌కు తెలంగాణ…

ముంచెత్తిన వాన క‌మిష‌న‌ర్ల ప‌రిశీల‌న

క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించిన క‌మిష‌న‌ర్లు హైద‌రాబాద్ : మోంథా తీవ్ర తుపానుతో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల నేప‌థ్యంలో బుధ‌వారం హైద‌రాబాద్ లోని ల‌క‌డికాపూల్ ప‌రిస‌ర ప్రాంతాల‌ను హైడ్రా, జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్లు ఏవీ రంగ‌నాథ్ , ఆర్ వీ క‌ర్ణ‌న్…

మూడు సినిమాలు రూ.300 కోట్లతో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ రికార్డ్

అరుదైన ఘ‌న‌త‌ను సాధించిన యంగ్ డైన‌మిక్ యాక్ట‌ర్ చెన్నై : ప్ర‌ముఖ యంగ్ యాక్ట‌ర్ ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ సంచ‌ల‌నం సృష్టించాడు. త‌ను న‌టించిన తొలి మూడు సినిమాలు వ‌రుస‌గా రూ. 100 కోట్ల చొప్పున వ‌సూలు చేశాయి. ఈ ఘ‌న‌త‌ను సాధించి…

వాంగ్ చుక్ అరెస్ట్ పై 10 రోజుల్లో స‌మాధానం ఇవ్వాలి

కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త వాంగ్ చుక్ ను అరెస్ట్ చేసి జైలులో ఉంచ‌డంపై త‌న భార్య దాఖ‌లు చేసిన…