పామాయిల్ రైతులకు రికార్డు ధర
అత్యధికంగా ఏపీ సర్కార్ వర్తింపు అమరావతి : కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని తీసుకుంటున్న నిర్ణయాలు పామాయిల్ సాగుకు కొత్త దిశను చూపుతున్నాయని రైతులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న ఈ దూరదృష్టి గల నిర్ణయాలతో రానున్న రోజుల్లో పామాయిల్…
ఏ ప్రభుత్వం శాశ్వతం కానే కాదు : కమల్ హాసన్
పార్లమెంట్ లో తొలి ప్రసంగంతో సంచలనం న్యూఢిల్లీ : ఇళయ నాయగన్ , దిగ్గజ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తను తొలిసారిగా రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మహాకవి…
కమలం హస్తం రెండు పార్టీలు ఒక్కటే
నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఎన్నికల ముందు ప్రజలకు అడ్డగోలుగా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత…
నల్లగొండను ఆదర్శ నగరంగా మారుస్తాం
ప్రకటించిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ జిల్లా : గత ప్రభుత్వం నల్లగొండ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల సందర్బంగా మంత్రి…
తార్నాక ఆస్పత్రికి ఎండీ నాగిరెడ్డి కంగ్రాట్స్
జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు హైదరాబాద్ : ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో అత్యాధునిక వసతి సౌకర్యాలతో ఏర్పాటు చేసిన హైదరాబాద్ లోని తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయిలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు ఆస్పత్రికి…
భూగర్భ జలాలపై దృష్టి సారించాలి : సీఎం
నీటి వినియోగదారుల సంఘాల సమావేశంలో అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చేది వేసవి కాలం అని భూగర్భ జలాలు తగ్గిపోయే అవకావశం ఉందన్నారు. ఇందుకు సంబంధించి నీటి వినియోగంపై దృష్టి సారించాలని స్పష్టం…
సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదు : పవన్ కళ్యాణ్
తిరుమల లడ్డూకి కల్తీ నెయ్యి వాడారని ఆరోపణ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని సిట్ నివేదిక తేల్చిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడు కొండల…
రాజకీయ వ్యభిచారి కాంగ్రెస్ పార్టీ : బండి సంజయ్
గాంధీభవన్ లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల సంసారం కరీంనగర్ జిల్లా : కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ నిర్వాకంపై భగ్గుమన్నారు. కాంగ్రెస్ పార్టీ నైతిక…
ఏపీ వార్షిక బడ్జెట్ పై కీలక సమావేశం
సూచనలు చేసిన మంత్రి వంగలపూడి అమరావతి : 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ముందస్తుగా బడ్జెట్ కూర్పుపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల…
పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్
నిప్పులు చెరిగిన టీపీసీసీ అధ్యక్షుడు హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై భగ్గుమన్నారు. నీకు అంత సీన్ లేదన్నారు. ఇక్కడ ఏం పని ఉందని తెలంగాణలో…
















