కాటేజీల నిర్మాణం కోసం సాయం చేయండి

టీటీడీ చైర్మ‌న్ ను కోరిన శ్రీ‌శైలం ఆల‌య చైర్మ‌న్ తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి (టీటీడీ) చైర్మన్ బీ.ఆర్.నాయుడును శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పి.రమేష్ నాయుడు, బోర్డు సభ్యులు హైదరాబాద్ లోని టీటీడీ చైర్మన్ వ్యక్తిగత కార్యాలయంలో…

తిరుమలలో ప్రయోగాత్మకంగా రీసైకిల్ మిషన్లు

ఏర్పాటుపై అదనపు ఈవో వెంక‌య్య చౌద‌రి సమీక్ష తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రంలో ప‌ర్యావ‌ర‌ణానికి భంగం క‌లిగించ‌కుండా చ‌ర్య‌లు చేప‌డుతోంది టీటీడీ. ఇందులో భాగంగా రీసైకిల్ మిషన్ల ఏర్పాటుపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య…

హ‌స్త క‌ళ‌ల అభివృద్దిపై దృష్టి సారిస్తాం : స‌విత‌

స్ప‌ష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రిఅమ‌రావ‌తి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ స‌ర్కార్ హ‌స్త క‌ళ‌లపై దృష్టి సారించింద‌న్నారు. ప్ర‌ధానంగా రాష్ట్రంలో హస్త కళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం…

హ‌స్త క‌ళ‌ల ప్రోత్సాహానికి స‌ర్కార్ ప్రాధాన్య‌త

ఏపీ హ‌స్తక‌ళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మ‌న్ అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో హ‌స్త క‌ళ‌ల ప్రోత్సాహానికి కూట‌మి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ హ‌స్తక‌ళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మ‌న్ , పీఏసీ స‌భ్యులు హ‌రి ప్ర‌సాద్. హ‌స్త…

ఏపీ స‌ర్కార్ నిర్ల‌క్ష్యంపై ఎంపీ గురుమూర్తి ఆగ్ర‌హం

వైద్య‌, విద్్యా రంగాల‌ను నిర్వీర్యం చేశారు న్యూఢిల్లీ : వైఎస్ఆర్సీపీకి చెందిన తిరుప‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ స‌భ్యుడు (ఎంపీ) మ‌ద్దెల గురుమూర్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా ఆయ‌న ఏపీలో విద్య‌, వైద్య రంగాల‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ వాపోయారు.…

స‌చిన్ సూచ‌న‌లు వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచేలా చేశాయి

టీమిండియా మ‌హిళా కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఢిల్లీ : ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత భార‌త మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమె పీటీఐతో మాట్లాడారు. ముఖ్యమైన సెమీ-ఫైనల్ ఆటకు ముందు…

సంజూ శాంస‌న్ ప‌ట్ల ఎందుకింత క‌క్ష‌..?

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన హ‌ర్షా బోగ్లే హైద‌రాబాద్ : ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ను తుది జ‌ట్టులోకి తీసుకోక పోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఆయ‌న‌తో పాటు…

నిర్మ‌లా సీతారామ‌న్ ను క‌లిసిన జ‌న‌సేన ఎంపీ

మామిడి జెల్లీపై జీఎస్టీ త‌గ్గింపుపై ధ‌న్య‌వాదాలు ఢిల్లీ : జ‌న‌సేన పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ ఉద‌య్ శ్రీ‌నివాస్ తంగెళ్ల మ‌ర్యాద పూర్వ‌కంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ను క‌లిశారు. ఈ సంద‌ర్బంగా మామిడి జెల్లీపై 12…

కాంగ్రెస్ హత్యా రాజకీయాలను సహించేది లేదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యాపేట జిల్లా : తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న హత్యా రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్…

ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు : సీఎం

అధికారుల ప‌నితీరు మార్చుకోవాలి అమ‌రావ‌తి : ప‌ని విష‌యంలో రాజీ ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. టెక్నాలజీ ఆడిటింగ్ తో పాటు ఆఫీసర్ల వ్యవహరశైలి మారితే ప్రజలు సంతృప్తి చెందుతారని అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా…