చైనా మాంజా విక్రయిస్తే జైలుకే : సజ్జనార్
ఇప్పటికే నిషేధం విధించామని ప్రకటన హైదరాబాద్ : నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా మాంజాపై నిషేధం విధించడం జరిగిందన్నారు. ఎవరైనా ఉపయోగించినా లేదా రవాణా చేసినా వాళ్లు జైలుకు వెళ్లక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.…
మెడికల్ కాలేజీల టెండర్లలో గోల్ మాల్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని అమరావతి : ఏపీ సర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పీపీపీ మోడల్ అంటూ మరోసారి మోసం చేసేందుకు ప్లాన్ చేశారంటూ ఆరోపించారు.…
మారిషస్ అధ్యక్షుడితో చంద్రబాబు భేటీ
కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చ అమరావతి : మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు నాయుడు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి… ఆ కార్యక్రమం అనంతరం మారిషస్…
సికింద్రాబాద్ అస్తిత్వానికి భంగం కలిగిస్తే ఊరుకోం
తెలంగాణ సర్కార్ పై దాసోజు శ్రవణ్ కామెంట్స్ హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ పూర్వ వైభవానికి భంగం కలిగించేలా చేయడాన్ని…
హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
కబ్జాదారుల నుండి కాపాడాలని విన్నపం హైదరాబాద్ : హైదరాబాద్ లో కబ్జాదారుల నుంచి విలువైన స్థలాలను కాపాడలని హైడ్రా నిర్వహించిన ప్రజా వాణికి బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రతి వారం వారం ప్రజా వాణి నిర్వహిస్తోంది కమిషనర్ ఏవీ రంగనాథ్ సారథ్యంలో…
కొండగట్టు అంజన్న భక్తులకు ఖుష్ కబర్
త్వరలోనే ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ జగిత్యాల జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరాధించే జగిత్యాల జిల్లాలోని కొండగట్టులోని ఆంజనేయ స్వామి ఆలయం రూపు రేఖలు మారబోతున్నాయి. ఇప్పటికే పలు అభివృద్ది పనుల నిమిత్తం తిరుమల తిరుపతి…
బావా బామ్మర్దులపై భగ్గుమన్న చామలకేసీఆర్ చావు కోసం ఎదురు చూస్తున్నారు హైదరాబాద్ : మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మంగళవారం ఎంపీ మీడియాతో మాట్లాడారు.…
ఏ భాషా గొప్పది కాదు..తక్కువది కాదు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా : తెలుగు భాష గొప్పదన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం గుంటూరు జిల్లాలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. మాతృ భాషలో చదువుకునే…
పుట్టింటి బంధాలన్నీ తెంచుకున్నా: కవిత
శాసన మండలిలో కన్నీటి పర్యంతం హైదరాబాద్ : శాసన మండలి సాక్షిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్నీటి పర్యంతం అయ్యారు. సోమవారం తాను రాజీనామా చేశానని, దానిని ఆమోదించాలని కోరారు. తన పుట్టింటి నుంచి అన్నిరకాల బంధాలు, బంధనాలు తెంచుకొని బయటకు…
తెలుగు వెలుగుతూనే ఉంటుంది : చంద్రబాబు నాయుడు
ప్రపంచానికి చాటి చెప్పిన నందమూరి తారక రామారావు గుంటూరు జిల్లా : ప్రపంచ భాషలలో తెలుగు భాష అత్యంత ప్రత్యేకమైనదని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలో పాల్గొని ప్రసంగించారు.…
















