తెలంగాణలో రూ. 9,400 కోట్ల ప్రాజెక్టలకు శ్రీకారం
జాతికి అంకితం ఇచ్చిన ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ : తెలంగాణలో రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆదివారం మోదీ ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుల సమిష్టి లక్ష్యాలు అనుసంధానాన్ని బలోపేతం చేయడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగు పరచడం, భద్రతను పెంచడం , ప్రయాణికులకు…
తమిళనాడు భూమి పుత్రుడు జోసెఫ్ విజయ్
సంచలన వ్యాఖ్యలు చేసిన నటి సనమ్ శెట్టి చెన్నై: జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తమిళ నటి సనమ్ శెట్టి ఇలా అన్నారు. ఈ రోజు నేను మన…
టీవీకేకు మద్దతు హైకమాండ్ నిర్ణయం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పుదుచ్ఏచరి : తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం పట్ల స్పందించారు, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. మా పార్టీ తీసుకున్న…
అమ్మకు ఎదురు లేదు తిరుగు లేదు
ఇవాళ తల్లుల దినోత్సవం సందర్బంగా అమరావతి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ తల్లుల దినోత్సవం. ఈ సందర్బంగా స్పందించారు లోకేష్. కనిపించే ప్రతి స్త్రీ.. కని…
ఖాకీల దాడులపై బీజేపీ చీఫ్ మాధవ్ సీరియస్
కార్యకర్తలపై దాడులకు పాల్పడితే బాగుండదు అమరావతి : తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతల పట్ల ఏపీ ఖాకీలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల…
తప్పకుండా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాం
ధీమా వ్యక్తం చేసిన స్టాండింగ్ కెప్టెన్ జైస్వాల్ జైపూర్ : రాజస్థాన్ రాయల్స్ స్టాండింగ్ కెప్టెన్ యశస్వి జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జైపూర్ సవాయి మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఊహించని విధంగా…
ఓబీసీ వర్గాలకు న్యాయం చేయాలి : వీహెచ్
నిరాహార దీక్షకు దిగిన ప్రభుత్వ సలహాదారు హైదరాబాద్ : జాతీయ స్థాయిలో కుల గణన జరపాలని, దేశ వ్యాప్తంగా ఓబీసీ వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు నిరాహార…
ఎఫ్ఆర్ఎస్ తో రూ.6 కోట్ల ఆదా : సవిత
బీసీ హాస్టళ్ల పనితీరు అద్భుతమన్న మంత్రి అమరావతి : బీసీ హాస్టళ్లలో నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు మంత్రి సవిత . విద్యార్థుల హాజరులో ఆరోపణలకు తావులేకుండా ముఖ ఆధారిత హాజరు (ఎఫ్ఆర్ఎస్)ను తీసుకొచ్చామన్ని, ఇది మంచి ఫలితాలు ఇచ్చేలా చేసిందన్నారు.…
ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
అతి తక్కువ సమయంలో ఏకంగా 100 సిక్సర్లు జైపూర్ : రాహుల్ ద్రవిడ్ ఏ ముహూర్తాన తనను తీసుకున్నాడో కానీ వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు అత్యంత పిన్న వయసు కలిగిన వైభవ్ సూర్యవంశీ. తను వచ్చీ రావడంతోనే దుమ్ము రేపుతున్నాడు. ఫోర్లు,…
తిప్పేసిన రషీద్ ఖాన్ తలవంచిన రాజస్తాన్
4 ఓవర్లు 33 పరుగులు 4 కీలక వికెట్లు జైపూర్ : ఐపీఎల్ మెగా టోర్నమెంట్ లో భాగంగా జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్…

బీజేపీకి అన్నాడీఎంకే కటీఫ్ టీవీకేకు సపోర్ట్
పార్టీ క్యాడర్ కు బ్యానర్లు, ఫ్లెక్సీ బోర్డులు పెట్టొద్దు
సీఎం జోసెఫ్ సంచలన నిర్ణయం
సీఎం జోసెఫ్ విజయ్ డ్యాన్స్ వీడియో వైరల్
నీట్ యుజి 2026 పేపర్ లీక్ పై సీబీఐ దర్యాప్తు
ప్రజలను విభజించే సనతాన ధర్మం వద్దు
బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేస్తాం
ప్రతిపక్షనేతలతో కరచాలనం సీఎం సంచలనం
మోదీ నాయకత్వం భారత్ కు అగ్రస్థానం
జూలు విదిల్చిన కెప్టెన్ అక్షర్ పటేల్
























































































