రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు : ఈటల
నిప్పులు చెరిగిన బీజేపీ ఎంపీ రాజేందర్ సికింద్రాబాద్ : 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. శనివారం బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు సికింద్రాబాద్…
కాంగ్రెస్ నిర్వాకం జగదీశ్ రెడ్డి ఆగ్రహం
నకిలీ ఓట్ల వ్యవహారం బట్టబయలు హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ సర్కార్ కుట్రలకు తెర లేపిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. తమ విచారణలో చాలా ఓట్లు నిజం…
బీసీల పాపం బీజేపీకి తప్పక తగలడం ఖాయం
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కామెంట్స్ వరంగల్ జిల్లా : బీసీల పాపం బీజేపీకి తప్పక తగలడం ఖాయమని అన్నారు మంత్రి కొండా సురేఖ. బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా శనివారం…
సాధికారత, సహకారం కోసం ప్రయత్నం
శ్రీలంక దేశ ప్రధానమంత్రి హరిణి అమరసూర్య ఢిల్లీ : మహిళా సాధికారత, అభివృద్ది సహకారం దిశగా భారత్, శ్రీలంక దేశాలు ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు శ్రీలంక దేశ ప్రధానమంత్రి హరిణి అమర సూర్య. ఇండియాలో ఆమె పర్యటిస్తున్నారు. ఎన్డీటీవీ…
అవినీతికి కేరాఫ్ గా మారిన కాంగ్రెస్ సర్కార్
సంచలన కామెంట్స్ చేసిన హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చేశారంటూ ఆరోపించారు. కొత్తగా హ్యామ్ మోడల్ అంటున్నారని, ఇది కేవలం కమీషన్లు దండుకోవడం తప్పా మరోటి కాదన్నారు.…
హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
తప్పవంటూ హెచ్చరించిన మంత్రి ఎస్ సవిత అమరావతి : వసతి గృహాలలో చదువుకుంటున్న విద్యార్థులను స్వంత బిడ్డల్లాగా చూసుకోవాలని స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత. వారానికోసారి హాస్టళ్లకు సమీపంలో ఉన్న పీహెచ్సీ వైద్య సిబ్బందితో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు.…
హ్యూవెల్ సంస్థ కృషి ప్రశంసనీయం : కేటీఆర్
కేసీఆర్ దూర దృష్టికి నిదర్శనం పార్క్ హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో హ్యూవెల్ సంస్థ చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆనాడు టెస్ట్ చేయాలంటే కనీసం రూ. 6500కు పైగా ఉండేదన్నారు.…
వైద్య రంగంలో తెలంగాణ నెంబర్ వన్
స్పష్టం చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైద్య రంగానికి సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు మాజీ మంత్రి హరీశ్ రావు. హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో అవార్డుల కార్యక్రమానికి ఆయన ముఖ్య…
దొంగ ఓట్లపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు
ఆధారాలు సమర్పించిన బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ నియోజకవర్గం లోని యూసుఫ్ గూడలో ఉన్న దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిశారు బీఆర్ఎస్ నేతలు. పక్కా ఆధారాలతో రిటర్నింగ్ కు సమర్పించారు. అసెంబ్లీ నియోజకవర్గ…
ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం రాష్ట్ర స్థాయి పోటీలు : సీపీ సింగ్
దరఖాస్తులకు ఆహ్వానం పలికిన సన్ ప్రీత్ సింగ్ వరంగల్ జిల్లా : రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్…

సీఎం అయినా మారని విజయ్ వ్యక్తిత్వం
అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు
లిబరేషన్ పాంథర్స్ పార్టీకి టీవీకే ఆహ్వానం
సాధారణ ఇంజనీర్ అక్రమాస్తులు రూ. 100 కోట్లు
రిటైర్మెంట్ పై బెన్ స్టోక్స్ ఎమోషనల్
తెలంగాణలో కొనసాగుతున్న సర్ ప్రక్రియ
ఐర్లాండ్ తో సీరీస్ ఓడి పోవడం బాధాకరం
వెంకట నారాయణ నియాకం సీఎం వ్యక్తిగతం
టీమ్ ఇండియా ఆటతీరుపై గంభీర్ అసహనం
తెలంగాణలో గాడి తప్పిన కాంగ్రెస్ పాలన


































































































