ధురందర్ సినిమా బాగుందన్న శ్రుతి హాసన్
సోషల్ మీడియా ట్రెండ్స్ పై షాకింగ్ కామెంట్స్ చెన్నై : ప్రముఖ నటి , ఇళయ నాయగన్, ఎంపీ కమల్ హాసన్ తనయురాలు శ్రుతి హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బుధవారం తను సామాజిక వేదిక ఎక్స్ లో తన అభిప్రాయాలను…
12న రానున్న మన శంకర వర ప్రసాద్ గారు
అంచనాలు పెంచేలా చేసిన దర్శకుడు హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన దర్శకుడిగా గుర్తింపు పొందారు అనిల్ రావిపూడి. తను తీసిన ప్రతి మూవీ బిగ్ హిట్. విక్టరీ వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లతో…
డీటీఓ కిషన్ నాయక్ ఆస్తుల విలువ రూ. 250 కోట్లు
ఏసీబీ వలకు చిక్కిన రవాణా శాఖ తిమింగలం హైదరాబాద్ : ఏసీబీ దాడులలో విస్తు పోయే నిజాలు బయట పడ్డాయి. భారీ అవినీతి తిమింగలం చిక్కింది. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా సంపాదించిన ఓ అవినీతి జిల్లా స్థాయి అధికారి…
గోవా యూనివర్శిటీలో కాంగ్రెస్ గోవా ఫార్వర్డ్ విక్టరీ
రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే కంగ్రాట్స్ గోవా : గోవా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకత ప్రజల నుంచి ఎదురవుతోంది. మొన్నటికి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన…
ఏపీ సర్కార్ సంక్రాంతి కానుక : సవిత
ఆప్కోలో భారీ డిస్కౌంట్ అమ్మకాలు అమరావతి : ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది వస్త్ర కొనుగోలుదారులకు. రానున్న సంక్రాంతి నేపథ్యంలో ఆప్కో షో రూమ్ ల్లో భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.…
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
వైకుంఠ ఏకాదశికి పకడ్బందీగా ఏర్పాట్లు తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో అనిల్ కుమార్ సింఘాల్…
శ్రీవారిని దర్శించు కోవడం పూర్వ జన్మ సుకృతం
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తిరుమల : కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా వినుతి కెక్కిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలను దర్శించు కోవడం పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు రాష్ట్ర హొం శాఖ…
శ్రీవారి సన్నిధిలో ఏపీ మంత్రులు
పూజలు చేసిన ఆనం, అనిత, అనగాని తిరుమల : ఏపీ రాష్ట్రానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతో పాటు టీటీడీ…
23 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
రూ. 2500 కోట్ల విలువైన భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ హైదరాబాద్ : ఐటీ కేంద్రంగా అత్యంత ఖరీదైన నెక్నాంపూర్ ప్రాంతంలో 23.16 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రూ. 2500 కోట్లకు పైగా విలువ ఉన్న భూమి చుట్టూ…
సీఎంపై భగ్గుమన్న జగదీశ్ రెడ్డి
బిడ్డా రేవంత్ రెడ్డి జర జాగ్రత్త హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో ఎన్నడూ లేని రీతిలో సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం విస్తు పోయేలా…

‘సన్’ స్ట్రోక్ ఎఫెక్ట్ బండి మంత్రి పదవికి ఎసరు
నేనంత దిగజార లేదన్న రజనీకాంత్
గెలుపులో భాగమైనందుకు ఆనందంగా ఉంది
భావోద్వేగానికి లోనైన సునీల్ నరైన్
సిఎం జోసెఫ్ విజయ్ తో కమల్ హాసన్ భేటీ
రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు, మెగా టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటు
బండి భగీరథ్ అరెస్ట్ 14 రోజుల రిమాండ్
అంగ్క్రిష్ రఘువంశీ సెన్సేషన్ ఇన్నింగ్స్
ప్లే ఆఫ్స్ కు చేరాలంటే కష్టపడాలి
బండి కొడుకు కోసం వెతికినా దొరకడం లేదు


































































































