వైకుంఠ ద్వార దర్శనాల కోసం భారీ ఏర్పాట్లు
దేవాదాయ శాఖ మంత్రి ఆనం కీలక ప్రకటన తిరుమల : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో…
శ్రీవారి భక్తులకు నాణ్యమైన ప్రసారాలు
కల్పించాలని ఆదేశించిన ఈవో సింఘాల్ తిరుపతి : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తన అధ్యక్షతన టీటీడీ పరిపాలనా భవనంలో ఎస్వీబీసీ ఛానల్ పనితీరుపై…
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం
గోవా జెడ్పీ ఎన్నికల్లో గెలుపుపై మాణిక్ రావు ఠాక్రే గోవా : గోవా రాష్ట్రంలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. ఈ సందర్బంగా స్పందించారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు…
ఉపాధి కల్పనలో ఏపీకేవీఐబీ సేవలు భేష్
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తాడేపల్లి గూడెం : యువతకు ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు (ఏపీకేవీఐబీ) కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి…
ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం ఉండాలి
కీలక వ్యాఖ్యలు చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మంగళగిరిలో జరిగిన “పదవి- బాధ్యత” సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పాల్గొని ప్రసంగించారు. పార్టీ శ్రేణులు, నేతలకు…
కేసీఆర్ మోసం పాలమూరుకు శాపం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం హైదరాబాద్ : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కామెంట్స్ చేసిన మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో…
స్కాలర్షిప్ బకాయిలు రూ. 365.7 కోట్లు విడుదల
ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు సోమవారం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిల కోసం రూ. 365.7 కోట్లు విడుదల చేశారు ఉప…
కేసీఆర్ ఆరోపణలు అర్థరహితం
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ హైదరాబాద్ : తమ సర్కార్ పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. సోమవారం ఆయన గాంధీ భవన్ లో…
విజయవాడలో ఆవకాయ్ సినిమా, సాహిత్య ఫెస్టివల్
జనవరి 8,9,10వ తేదీలలో నిర్వహణ అమరావతి : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పర్యాటక రంగానికి ప్రయారిటీ ఇచ్చేలా కార్యక్రమాలు రూపొందించాలని మంత్రి కందుల దుర్గేష్ ను ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా…
శేషాచలం అడవుల్లో ఔషధ వనం ఏర్పాటు
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శేషాచలం అడవుల్లో దివ్య ఔషధ వనం ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసింది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి…

గెలుపులో భాగమైనందుకు ఆనందంగా ఉంది
భావోద్వేగానికి లోనైన సునీల్ నరైన్
సిఎం జోసెఫ్ విజయ్ తో కమల్ హాసన్ భేటీ
రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు, మెగా టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటు
బండి భగీరథ్ అరెస్ట్ 14 రోజుల రిమాండ్
అంగ్క్రిష్ రఘువంశీ సెన్సేషన్ ఇన్నింగ్స్
ప్లే ఆఫ్స్ కు చేరాలంటే కష్టపడాలి
బండి కొడుకు కోసం వెతికినా దొరకడం లేదు
మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలి


































































































