టాప్ లోకి వచ్చి రన్నపర్ గా నిలిచి
ఊహించని షాక్ కు గురైన తనూజ హైదరాబాద్ : బిగ్ బాస్ -9 రియాల్టీ షో కథ ముగిసింది. గత కొంత కాలంగా జనాలను ఆదరిస్తూ వచ్చింది ఈ షో. రేటింగ్ లో సైతం చోటు దక్కించుకుంది. దీనిని నిర్వహిస్తూ వస్తున్నారు…
బిగ్ బాస్ -9 విజేత కళ్యాణ్..తనూజ రన్నరప్
మూడవ స్థానంతో సరిపెట్టుకున్న ఇమ్మాన్యూయెల్ హైదరాబాద్ : నిన్నటి దాకా అలరిస్తూ , వినోదాన్ని పంచుతూ వచ్చిన బిగ్ బాస్ -9 రియాల్టీ షో కథ ముగిసింది. అంతిమ విజేత ఎవరో అనే ఉత్కంఠకు తెర దించారు హోస్ట్ నాగార్జున, నిర్వాహకులు.…
కాంగ్రెస్ సర్కార్ బక్వాస్ : కేసీఆర్
నన్ను తిట్టడమే ఇప్పుడున్న పని హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. ఆదివారం తెలంగాణ భవన్ లో తన అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తాజాగా…
షీర్ వాల్ టెక్నాలజీ తో టిడ్కో ఇళ్ల నిర్మాణం
చేపట్టామన్న మంత్రి పొంగూరు నారాయణ అమరావతి : దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో షేర్ వాల్ టెక్నాలజీతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పారు రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఆదివారం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ…
అస్సాం సర్కార్ కు టీటీడీ చైర్మన్ కంగ్రాట్స్
శ్రీవారి ఆలయ నిర్మాణానికి 25 ఎకరాలు తిరుమల : అస్సాం సర్కార్ కీలక ప్రకటన చేసింది. టీటీడీ చైర్మన్ తో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు 10 ఎకరాలకు బదులు 25 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకు…
మద్యం సేవించి వాహనాలు నడిపతే చర్యలు
హెచ్చరించిన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తిరుపతి : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో పోలీసులకు టీటీడీ తరపున బ్రీత్…
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విశిష్ట సేవలు
స్పష్టం చేసిన నారా భువనేశ్వరి అల్లూరి సీతారామ రాజు జిల్లా : ఎన్టీఆర్ ట్రస్టు బాధ్యులు నారా భువనేశ్వరి కీలక ప్రకటన చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో గత 29 ఏళ్లుగా విశిష్ట సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో కూడా…
జనం మెచ్చిన నాయకుడు జగన్ : సజ్జల
వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ రామకృష్ణా రెడ్డి తాడేపల్లిగూడెం : జనం మెచ్చిన జన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి. డిసెంబర్ 21న ఆదివారం జగన్ పుట్టిన…
ఏపీ సర్కార్ పై జగన్ బురద చల్లితే ఎలా..?
నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత మంగళగిరి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్ రెడ్డిపై. కావాలని ఏపీ సర్కార్ ను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. మంగళగిరిలో…
జగన్ రెడ్డి కామెంట్స్ కందుల దుర్గేష్ కౌంటర్
యోగాంధ్ర కోసం రూ 94 కోట్లు ఖర్చు చేశాం అమరావతి : ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారంటూ జగన్ రెడ్డి చేసిన…

భావోద్వేగానికి లోనైన సునీల్ నరైన్
సిఎం జోసెఫ్ విజయ్ తో కమల్ హాసన్ భేటీ
రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు, మెగా టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటు
బండి భగీరథ్ అరెస్ట్ 14 రోజుల రిమాండ్
అంగ్క్రిష్ రఘువంశీ సెన్సేషన్ ఇన్నింగ్స్
ప్లే ఆఫ్స్ కు చేరాలంటే కష్టపడాలి
బండి కొడుకు కోసం వెతికినా దొరకడం లేదు
మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలి
అమరావతి నిర్మాణం పనులు వేగవంతం చేయాలి


































































































