మెట్రో రైలు ఇక తెలంగాణ ప్రభుత్వ పరం
వైదొలిగేందుకు ఒప్పుకున్న ఎల్ అండ్ టి హైదరాబాద్ : హైదరాబాద్ లోని మెట్రో రైలు నిర్వహణ ఇక నుంచి తెలంగాణ సర్కార్ పరం కానుంది. ఈ మేరకు సీఎం ఆధ్వర్యంలో కీలక చర్చలు జరిగాయి. తమకు మెట్రో రైలు నిర్వహణ భారంగా…
ఐసీసీసీతో అన్ని ఆలయాలను అనుసంధానం చేయాలి
స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో గురువారం నూతనంగా నిర్మించిన ఏపీసీ 5 భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్…
మద్యం వ్యాపారులకు సర్కార్ ఖుష్ కబర్
రేపటి నుంచి కొత్త దుకాణాలకు దరఖాస్తులు హైదరాబాద్ : ఓ వైపు మద్యం ప్రమాదమని, తాగొద్దంటూ తెగ ప్రచారం చేస్తూ వస్తోంది తెలంగాణ సర్కార్. కానీ మరో వైపు మద్యం అమ్ముకునేందుకు బార్లా తెరిచింది. తాజాగా మద్యం వ్యాపారులకు ఖుష్ కబర్…
వైకుంఠ నాథుడి అలంకారంలో శ్రీ మలయప్ప కటాక్షం
పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుడు తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై( పెద్ద శేషవాహనం) పరమపద వైకుంఠనాధుడు అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను కటాక్షించారు. ఆదిశేషుడు తన…
శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి
ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు తిరుమల : ఇటీవలే భారత దేశానికి నూతన ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి. రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకోగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్,…
శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు విరాళాలు ఇవ్వాలి
పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల : ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను నిర్మించాలన్నది తమ సంకల్పమని, ఇందుకు అనుగుణంగా భక్తులు, దాతలు విరివిగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను…
విశ్వ బ్రాహ్మణులను ఆదుకోవాలి : పీవీఎన్ మాధవ్
ఏపీ సర్కార్ కు విన్నవించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు అమరావతి : ఆరుగాలం శ్రమించే విశ్వ బ్రాహ్మణులను ఆదుకోవాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఏపీ సర్కార్ దృష్టికి తీసుకు వెళ్లారు.రాష్ట్ర రాజధానిలో…
రొమ్ము క్యాన్సర్ పై మహిళల్లో చైతన్యం
సుధారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ సుధా రెడ్డి హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా మహిళలు రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతున్నారని, వారిలో మానసికంగా, శారీరకంగా మనోబలాన్ని పెంచేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు సుధా ఫౌండేషన్ చైర్మన్ సుధా రెడ్డి. ఆమె…
28న హైదరాబాద్ లో పింక్ పవర్ రన్
ప్రకటించిన సుధా రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ హైదరాబాద్ : సుధా రెడ్డి ఫౌండేషన్, ఎంఈఐఎల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 28న హైదరాబాద్ లో పింక్ పవర్ రన్ నిర్వహించనున్నారు. ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు దీనిని చేపడుతూ వస్తున్నారు…
చెలరేగిన భారత్ తలవంచిన బంగ్లాదేశ్
దంచి కొట్టిన అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా దుబాయ్ : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025లో దుమ్ము రేపింది భారత జట్టు. మరోసారి సత్తా చాటింది. సూపర్ 4లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోజరిగిన కీలక మ్యాచ్ లో…

అక్కా చెల్లెళ్లతో ఆటాడుకుంటున్న చంద్రబాబు
వెంకట నారాయణ నియామకంపై బీజేపీ ఫైర్
వైభవ్ సూర్యవంశీపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించ బడతాయి
ఐర్లాండ్ తో ఓటమి పై అయ్యర్ కామెంట్స్
బీసీసీఐ యాజమాన్యంపై గవాస్కర్ సీరియస్
తెప్పపై విహరించిన శ్రీ సుందరరాజ స్వామి
విశ్వకర్మలను ఒక్కటిగా గుర్తించాలి
స్త్రీ శక్తి పథకం సాధికారతకు దర్పణం
ఏపీ విద్యా వ్యవస్థ దేశానికి రోల్ మోడల్


































































































