వైభ‌వోపేతంగా ప‌త్ర పుష్ప యాగం

భక్తులకు దివ్య‌మైన అనుభూతి తిరుప‌తి : తిరుప‌తి శ్రీ క‌పిలేశ్వ‌ర ఆల‌యంలో ప‌త్ర పుష్ప యాగం వైభవంగా జ‌రిగింది. ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపి, అభిషేకం నిర్వ‌హించారు. ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామివారు, శ్రీ…

సిరుల తల్లికి స్న‌ప‌న తిరుమంజ‌నం

ఘ‌నంగా వ‌సంతోత్స‌వాల నిర్వ‌హ‌ణ తిరుప‌తి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల భాగంగా మధ్యాహ్నం 2.30 గంటలకు శుక్రవారం తోటలో స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా…

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

ఆల‌య మాడ వీధుల్లో విహ‌రించిన స్వామి తిరుమ‌ల : తిరుమలలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. పౌరాణిక…

వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగితే చ‌ర్య‌లు : డీజీపీ

క్రైమ్ మీటింగ్స్ ద్వారా ప‌నితీరు ప‌ర్య‌వేక్షిస్తాం హైద‌రాబాద్ : నూత‌న డీజీపీగా కొలువు తీరిన సీవీ ఆనంద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రైనా స‌రే ఏస్థాయిలో ఉన్నా స‌రే , కీల‌క ప‌ద‌వుల‌లో ఉన్నా , వ్య‌క్తిగ‌త దూష‌ణల‌కు దిగితే చ‌ర్య‌లు…

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల‌కు ఖుష్ క‌బ‌ర్

కేసులు ఎత్తివేత‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓకే హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

మ‌ధుసూద‌న్ కుటుంబాన్ని ఆదుకుంటా

హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ న‌ల్ల‌గొండ జిల్లా : త‌న వ‌ద్ద చీఫ్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ ఆఫీస‌ర్ గా ప‌ని చేస్తూ అక‌స్మాత్తుగా గుండె పోటుకు గురై మృతి చెందిన మదుసూద‌న్ కుటుంబాన్ని ఆదుకుంటాన‌ని ప్ర‌క‌టించారు డిప్యూటీ సీఎం…

ఈ జ‌న్మ‌లో అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి కాదు

అంబ‌టి రాంబాబు షాకింగ్ కామెంట్స్ నంద్యాల జిల్లా : మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై మండిప‌డ్డారు. నంద్యాల‌లో మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు, లోకేష్ ఈ జన్మలో…

ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన జీతాలు చెల్లిస్తున్నాం

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో ఈరోజు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉంటూ సంక్షేమ పథకాలను…

సీఎంను క‌లిసిన శివ‌ధ‌ర్ రెడ్డి, సీవీ ఆనంద్

అభినందించిన అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర భద్రతా వ్యవహారాల సలహాదారుగా నియమితులైన బి. శివధర్ రెడ్డి , నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవలే…

క‌విత‌తో మాజీ మంత్రి బోడ‌ జ‌నార్ద‌న్ భేటీ

త్వ‌ర‌లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)లోకి హైద‌రాబాద్ : మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) లో చేరనున్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మర్యాద…