ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి హరీశ్ రావును పిలుస్తాం
స్పష్టం చేసిన నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ఈ కేసుకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఇందుకు గాను…
సింగరేణి స్కాంను ప్రశ్నించినందుకే వేధింపులు
తెలంగాణ సర్కార్ పై నిప్పులు చెరిగిన కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సీఎంను, సర్కార్ ను ఏకి పారేశారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి వ్యవహారంపై నిలదీసినందుకే హరీష్ రావును టార్గెట్…
ప్రయోజనాలు కల్పించే పండ్ల మొక్కలు పెంచాలి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని పర్యావరణ హిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. రైతుల భూముల్లో వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పండ్ల…
గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో బాబు భేటీ
ఏఐ డేటా సెంటర్ కు సంబంధించిన విషయాలపై చర్చ దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో. మంగళవారం దావోస్లో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో…
శ్రీవారి భక్తులకు ఆలయాల్లో అన్నదానం
కీలక ప్రకటన చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాలలో నిరంతరం అన్నదానం అమలు చేస్తామని…
డిజిటలైజేషన్ దిశగా టిటిడి విద్యా సంస్థలు
విద్యార్థులకు అదనంగా 1080 మందికి హాస్టల్ సీట్లు తిరుపతి : టీటీడీ విద్యా సంస్థలపై ఫోకస్ పెట్టారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి ఎస్వీ విద్యాదానం ట్రస్ట్ పై సమీక్ష నిర్వహించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో…
పెట్టుబడులు వస్తే తట్టుకోలేక పోతున్న జగన్
నిప్పులు చెరిగిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్విజయనగరం జిల్లా : ఏపీ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తట్టుకోలేక పోతున్నాడని ఆరోపించారు. తమ వైఫల్యాలను…
త్రిషా కృష్ణన్, నయనతార హల్ చల్
సోషల్ మీడియాలో హీరోయిన్లు వైరల్ చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ హీరోయిన్లుగా గుర్తింపు పొందారు త్రిషా కృష్ణన్, నయనతార. ఈ ఇద్దరూ మంచి స్నేహితురాళ్లుగా ఉన్నారు. ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదే…
ఇది క్యాబినెట్ కాదు దండుపాళ్యం ముఠా
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : కాంగ్రెస్ క్యాబినెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. అది క్యాబినెట్ కాదని దండు పాళ్యం ముఠా అని అన్నారు. మంత్రుల మధ్య కమీషన్ల పంచాయతీ…
హైడ్రా ప్రజావాణికి 43 ఫిర్యాదులు : కమిషనర్
ఆక్రమణలకు గురైన స్థలాలను రక్షించాలి హైదరాబాద్ : హైడ్రా నిర్వహించిన ప్రజావాణికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వ స్థలాలు, పార్కులు ఆక్రమణకు గురవుతున్నాయని వాటిని కబ్జాకోరుల నుంచి రక్షించాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు వినతి…

సిఎం జోసెఫ్ విజయ్ తో కమల్ హాసన్ భేటీ
రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు, మెగా టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటు
బండి భగీరథ్ అరెస్ట్ 14 రోజుల రిమాండ్
అంగ్క్రిష్ రఘువంశీ సెన్సేషన్ ఇన్నింగ్స్
ప్లే ఆఫ్స్ కు చేరాలంటే కష్టపడాలి
బండి కొడుకు కోసం వెతికినా దొరకడం లేదు
మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలి
అమరావతి నిర్మాణం పనులు వేగవంతం చేయాలి
తెలంగాణ క్యాన్సర్ అట్లాస్ నివేదిక సూపర్


































































































