బాబా మనుషుల్లో దేవుడిని చూశారు : సీఎం
ప్రేమతో మనుషులను గెలిచాడన్న రేవంత్ రెడ్డి శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బాబా మనుషుల్లో దేవుడిని చూశారని, ప్రేమతో మనుషులను గెలిచాడని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి…
పంచమితీర్థం ప్రాశస్త్యం పద్మ పుష్కరిణి విశిష్టత
25న మంగళవారం పంచమితీర్థం ( చక్రస్నానం) తిరుపతి : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమితీర్థం. శ్రీపద్మావతి అమ్మవారు పద్మ పుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమి తీర్థంగా వ్యవహరిస్తారు. ఈసారి బ్రహ్మూత్సవాల చివరి రోజైన నవంబరు 25వ…
ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ, సీవో
పంచమి తీర్థం కోసం భారీగా సెక్యూరిటీ తిరుచానూరు : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా నిర్వహించే పంచమి తీర్థం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు. పుణ్య స్నానం చేయనున్నారు.…
హామీలు సరే ఆచరణ మాటేంటి..?
కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నించిన హరీశ్ రావు హైదరాబాద్ : రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప కూడా దాటదు అని…
నేతన్నలను ఆదుకోవాలి సబ్సిడీ విడుదల చేయాలి
కాంగ్రెస్ సర్కార్ ను డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత వనపర్తి జిల్లా : చేనేత కార్మికులను ఆదుకోవడంలో సర్కార్ వివక్ష చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆదివారం జాగృతి జనం బాటలో భాగంగా…
సత్యసాయి బాబా జీవితం ప్రాతః స్మరణీయం
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవితం ప్రాతః స్మరణీయమని పేర్కొన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎంతో…
వైరా రాజకీయ జీవితానికి పునాది
కీలక వ్యాఖ్యలు చేసిన భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రత్యేకంగా తన రాజకీయ జీవితం గురించి ప్రస్తావించారు. తన పొలిటికల్ కెరీర్ కు వైరా…
ఐటీ రంగంలో ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు
స్పష్టం చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ : ఐటీ సెక్టార్ లో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని వాటిని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మనం…
జనమే జెండా సమస్యలే ఎజెండా
కల్వకుంట్ల కవితక్క జనం బాట వనపర్తి జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు జిల్లాలలో పర్యటించారు. ప్రజలతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇదే…
బ్రహ్మోత్సవాలలో ఆకలి తీరుస్తున్న అన్నదానం
మరింత రుచికరంగా పదార్థాల వడ్డింపుతో భక్తులు ఖుష్ తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలలో భక్తులను ఆహ్లాద పరుస్తోంది రుచికరమైన అన్నదానం.హోల్డింగ్ పాయింట్ల వద్ద ఉదయం భక్తులకు సుండల్, బిస్మిల్లా బాత్, పులిహోర, రాత్రి, ఉప్మా,…

బండి కొడుకు కోసం వెతికినా దొరకడం లేదు
మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలి
అమరావతి నిర్మాణం పనులు వేగవంతం చేయాలి
తెలంగాణ క్యాన్సర్ అట్లాస్ నివేదిక సూపర్
గంగా కావేరి నదుల అనుసంధానం నా కల
బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు
లక్నో మా కంటే బాగా ఆడింది : రుతురాజ్ గైక్వాడ్
కార్తీక్ శర్మ మెరిసినా తప్పని ఓటమి
మేం అధికారంలో ఉంటే టిమ్స్ ఎప్పుడో పూర్తయ్యేది


































































































