గూగుల్ సీఈఓ వేతనం రూ. 6,300 కోట్లు
ప్రపంచంలోనే అత్యధిక జీతం సుందర్ కు అమెరికా : ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫా బెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీకి చెందిన ముఖ్య కార్య నిర్వహణ…
టీం ఇండియా తప్పకుండా గెలుస్తుంది
ఆధ్యాత్మిక వక్త , కోచ్ జయా కిషోరి కామెంట్స్ అహ్మదాబాద్ : ప్రముఖ భారతీయ ఆధ్యాత్మిక వేత్త, శిక్షకురాలు జయా కిషోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ఇవాళ ఐసీసీ టి20 వరల్డ్…
ప్రతి పల్లెకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం
శాసన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ వెల్లడి అమరావతి : ఏపీలోని ప్రతి పల్లెతో పాటు తాండాలో స్వచ్ఛమైన, శుద్దమైన తాగు నీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన మౌలిక వసతుల కల్పనకు…
ఉన్న పిల్లలకే దిక్కు లేదు..ముగ్గుర్ని కనమంటే ఎలా..?
ఏపీ కూటమి సర్కార్ పై భగ్గుమన్న వైఎస్ షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. తాజాగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాపులేషన్ గురించి చేసిన కామెంట్స్ పై మండిపడ్డారు.…
ప్రాజెక్టుల నిర్మాణాల్లో రాజీ పడే ప్రసక్తి లేదు
నాణ్యత పాటించక పోతే చర్యలు తప్పవు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పనితీరుపై సమీక్ష చేపట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత పాటించే అంశంపై రాజీ పడే ప్రసక్తే ఉండ…
కళ్యాణ మండపం ఏర్పాటుకు సహకరిస్తా
కీలక ప్రకటన చేసిన ఎంపీ డీకే అరుణ రెడ్డి నారాయణపేట జిల్లా : మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ భరత సింహా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగం గ్రామంలో శ్రీ సిద్ధ లింగేశ్వర పచ్చిమాద్రి…
మహిళలకు టీవీకే విజయ్ వరాల జల్లు
అధికారంలోకి వస్తే నెలకు రూ. 2500 చెన్నై : మహిళా దినోత్సవం వేళ టీవీకే పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు విజయ్ సంచలన ప్రకటన చేశారు. మహిళలకు తీపి కబురు చెప్పారు. వరాల జల్లు కురిపించారు. తమ ప్రభుత్వం ఏర్పడితే…
మోదీ సర్కార్ నిర్ణయం కూలీలకు శాపం
ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. కార్పొరేట్ శక్తులకు, వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేలా ప్రధానమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.…
సంజు శాంసన్ పై కన్నేసిన న్యూజిలాండ్
ఫైనల్ మ్యాచ్ లో తను ఒక్కడే కీలకం అహ్మదాబాద్ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంది. ఇవాల్టితో కథ క్లోజ్ అవుతుంది. టీం ఇండియాను క్లిష్ట దశలో ఉన్న సమయంలో కేరళ స్టార్ క్రికెటర్…
అంతిమ పోరులో విశ్వ విజేత ఎవరో
అహ్మదాబాద్ లో ఇండియా వర్సెస్ కీవీస్ అహ్మదాబాద్ : అందరి కళ్లు ఇప్పుడు అహ్మదాబాద్ పైనే ఉన్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో తలపడేందుకు సిద్దమయ్యాయి న్యూజిలాండ్, భారత జట్లు. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ పరంగా సమానంగా ఉన్నప్పటికీ…

శ్రీలంక టూర్ కు వైభవ్ సూర్యవంశీ ఎంపిక
ప్రతి రైతుకు అండగా కూటమి ప్రభుత్వం
శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ మ్యాజిక్ పంజాబ్ కు ఝలక్
వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం
రేపే 12 ప్రాజెక్టులకు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాపన
జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
టి20 జట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?
స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత


































































































