ఈ క్రెడిట్ అంతా బుమ్రాకే ద‌క్కుతుంది : శాంస‌న్

ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ కు త‌నే అర్హుడు ముంబై : ఇండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు చేరుకుంది. భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ ను 7 ప‌రుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20…

భార‌త్ కు చుక్క‌లు చూపించిన జాక‌బ్ బెథెల్

బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేసిన ఇంగ్లండ్ క్రికెట‌ర్ ముంబై : భార‌త్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ జ‌ట్టు చివ‌రి ఓవ‌ర్ దాకా పోరాడింది. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు యంగ్ క్రికెట‌ర్ జాక‌బ్ బెథెల్. త‌ను భార‌త బౌల‌ర్ల‌ను ఉతికి…

ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు భార‌త్

స‌త్తా చాటిన సంజూ శాంన్, బుమ్రా, ప‌టేల్ ముంబై : భార‌త జ‌ట్టు అరుదైన రికార్డు న‌మోదు చేసింది. ముంబై వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన పోరులో ఇంగ్లండ్ పై 7 ప‌రుగుల తేడాతో ఓడించి ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్…

ప‌టిష్ట‌వంతంగా పంటల బీమా వ్యవస్థ

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : పంటల భీమా విషయంలో గత ప్రభుత్వ విధానం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తాయని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి పసల్ భీమా యోజనలో దేశంలోని అనేక రాష్ట్రాలు…

గోదావ‌రి డెల్టా కింద 10.13 ల‌క్ష‌ల ఎక‌రాలు సాగు

శాస‌న స‌భ‌లో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు అమ‌రావ‌తి : ఏపీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, నీటి ల‌భ్య‌త గురించి స్ప‌ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. గురువారం శాస‌న స‌భ‌లో స‌భ్యులు…

ఆవిష్కరణలు, నైపుణ్యాలకు స‌ర్కార్ ప్ర‌యారిటీ

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ‘ఏపీ అంటే పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించామ‌న్నారు. ఏపీ అంటే బ్రాండ్ అనే పేరు మళ్లీ తీసుకువచ్చామ‌ని తెలిపారు. భారత్‌లో తొలి…

రాజ్య‌స‌భ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా వేం న‌రేంద‌ర్ రెడ్డి

లైన్ క్లియ‌ర్ చేసిన సీఎం రేవంత రెడ్డి , ఏఐసీసీ హైద‌రాబాద్ : అందరూ అనుకున్న‌ట్టుగానే బీసీల జ‌పం చేసిన కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి రెడ్డి సామాజిక వ‌ర్గానికి ప్ర‌యారిటీ ఇచ్చింది. ఓ వైపు బీసీల‌కు సామాజిక ప్రాధాన్య‌త ద‌క్కాల‌ని అంటూనే…

ఆదరణ 3.0లో రజకులకు వాషింగ్ మెషిన్లు

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి ఎస్. స‌విత‌ అమ‌రావ‌తి : శాస‌న మండ‌లి సాక్షిగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. రాష్ట్రంలోని ర‌జ‌కుల‌కు తీపి క‌బురు చెప్పారు. దేశంలో మొట్టమొదటి సారిగా 2014-19…

కూలీల క‌డుపు కొట్టిన మోదీ స‌ర్కార్ : ష‌ర్మిలా రెడ్డి

జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం పున‌రుద్ద‌రించాలి అమ‌రావ‌తి : దేశంలో కార్పొరేట్ కంపెనీల‌కు మోదీ స‌ర్కార్ దోచి పెడుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. యూపీఏ హ‌యాంలో తీసుకు వ‌చ్చిన మ‌హాత్మా గాంధీ జాతీయ…

అందంగా ముస్తాబైన న‌ల్ల చెరువు

ప్రారంభానికి సిద్ద‌మైంద‌న్న హైడ్రా హైద‌రాబాద్ : ఎటు చూసినా నివాసాలు.. వ‌ర‌ద నీరు ఎటు వెళ్లాలో తెలియ‌ని నిర్మాణాలు. కాంక్రీట్ జంగిల్‌గా మారిన ప్రాంతంలో కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల‌చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై బిక్కు బిక్కుమంటున్న త‌రుణంలో హైడ్రా దృష్టి ఆ చెరువుపై ప‌డింది.…