మోదీ నాయకత్వం దేశానికి ఆదర్శప్రాయం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి ఆదర్శ ప్రాయం అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. ఒక నేత అతి సాధారణ జీవితం గడుపుతూ కృషి, పట్టుదలతో ఎదిగారన్నారు. మోదీ…
రేపే ఢిల్లీలో జనసేన కీలక సమావేశం
దిశా నిర్దేశం చేయనున్న డిప్యూటీ సీఎం అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నాడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం…
టాప్ స్టూడెంట్స్ కు రూ.36 లక్షల పురస్కారాలు
విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం శ్రీ సత్యసాయి జిల్లా : తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా రాయలసీమకు చెందిన 84 మంది కురుబ, కురుమ, కురవ విద్యార్థులకు రూ.36 లక్షల నగదు పురస్కారాలను…
మమతా బెనర్జీకి కీలక నేతల మద్దతు
చీలక దిశగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వాన్ని కోల్పోయిన టీఎంసీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.బెంగాల్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి మధ్య, మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ (TMC)లో పార్టీకి గట్టిగా అండగా…
హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి హైదరాబాద్ : అభిజిత్ దీప్కే సారథ్యంలోని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొన్నారు ప్రముఖ…
టెండర్ల గోల్ మాల్ పై విచారణ చేపట్టాలి
డిమాండ్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన గాడి…
చిన్నారి అదృశ్యం ఘటనపై పవన్ కళ్యాణ్ ఆరా
కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన డిప్యూటీ సీఎంఅమరావతి : కాకినాడ జిల్లా తుని మండల పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని రాష్ట్ర ఉప…
టీటీడీకి అశోక్ లేలాండ్ ట్రక్కు విరాళం
శ్రీవారికి వెల్లువెత్తుతున్న విరాళాలు తిరుమల : కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం నిత్యం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. స్వామి వారికి మొక్కులు తీర్చుకునే భక్తులు తమకు తోచిన రీతిలో సామాన్యుల…
గవర్నర్ ను కలిసిన విద్యారణ్య పీఠాధిపతి
శుక్లాను ఆశీర్వదించిన విరూపాక్ష స్వామీజీ హైదరాబాద్ : హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ మర్యాద పూర్వకంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలుసుకున్నారు. హైదరాబాద్ లోని లోక్ భవన్ లో చాలా సేపు వీరిద్దరూ…
మీనాక్షి కోసం రాజ్యసభ సీటు త్యాగం..?
తెలంగాణ నుంచి ఊహించని ప్రపోజల్ న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ మధ్య ప్రదేశ్ లో రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ సంచలనంగా మారింది. తెలంగాణ నుంచే తనపై కేసు నమోదైనట్లు ఫిర్యాదు అందడంతో ఉన్నట్టుండి…

APAIMS 2.0 వ్యవస్థతో అక్రమాలకు చెక్
చరిత్ర సృష్టించిన సీఎం జోసఫ్ విజయ్
ప్రధాని మొహర్రం పండుగ శుభాకాంక్షలు
తహశిల్దార్ ఆస్తులు రూ. 5.05 కోట్లు
‘గోల్డ్మ్యాన్ సూర్య భాయ్’ అరెస్ట్
వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో డిస్పెన్సరీ ప్రారంభం
బీసీల సమస్యలకు పరిష్కారం చూపాలి
వయో వృద్దుల దర్శనంపై ప్రచారం అబద్దం
ఎంఎంస్ ధోనీపై సంజు శాంసన్ కీలక కామెంట్స్
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి


































































































