పదవుల కోసం బీసీ రిజర్వేషన్ల జపం
ధ్వజమెత్తిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : కేవలం తమ పదవులు కాపాడు కునేందుకే కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకు వచ్చిందని సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. ప్రజలు అన్నీ…
హైకోర్టు తీర్పుపై భగ్గుమన్న బీసీ సంఘాలు
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు…
రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టు ఊరట
అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై బిగ్ రిలీఫ్ ఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ లభించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. దీనికి సంబంధించి…
26 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం
భారీ ఎత్తున ఏపీకి పెట్టుబడుల వెల్లువ అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కీలకమైన ఎస్ఐపీబీ సమావేశం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో నూతనంగా చేపట్టబోయే 26 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందుకు…
మణిపూర్ లో గిరిజన చలన చిత్రోత్సవం
నవంబర్ 8 నుండి నాలుగు రోజుల పాటు మణిపూర్ : మణిపూర్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే నవంబర్ నెలలో నాలుగు రోజుల పాటు గిరిజన చలన చిత్రోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. 8వ తేదీ నుండి ఈ ఉత్సవం జరుగుతుందని…
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు : జగన్
ఉద్యోగుల పోరాటానికి మద్దతు ఇస్తాం విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆరు నూరైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వమని ప్రకటించారు. నర్సింపట్నం…
మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం
కీలక సూచన చేసిన బీసీసీఐ ముంబై : బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) జట్లు మెగా వేలానికి ముందు ఐదుగురు ఆటగాళ్లను నిలుపుకోవచ్చు అని తెలిపింది. ఈ మేరకు ఆయా జట్లకు పంపిన సమాచారం ప్రకారం…
విశాఖలో మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెట్టాలి
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : అమెరికాలో వర్జీనియా నగరం డేటా వ్యాలీగా ఉందని.. ప్రస్తుతం విశాఖ కూడా రైడెన్, గూగుల్ ప్రాజెక్టులతో డేటా వ్యాలీగా రూపొందుతుందని ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. టీసీఎస్ సంస్థ…
నీచ రాజకీయాలకు తెరలేపిన వైసీపీ : రామయ్య
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు షాకింగ్ కామెంట్స్ అమరావతి : నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ రకమైన బాధ, ఆక్రోశం, ఈర్శ, పగ, ప్రతికార జ్వాలతో ఇబ్బంది పడుతున్నారని టీడీపీ…
మొక్క జొన్నలకు మద్దతు ధర కల్పించండి
సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను పదే పదే గుర్తు చేయాల్సి రావడం చాలా బాధాకరం అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. పంటల దిగుబడి సమయంలో ఓ ముఖ్యమంత్రిగా…

స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
సైబర్ నేరాలపై నియంత్రణ అవసరం
రైతుల ధాన్యానికి ఏపీ సర్కార్ భరోసా
అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్
తమిళనాట బలపరీక్షలో నెగ్గిన టీవీకే విజయ్
త్వరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్
విజయ్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల సపోర్ట్
కిమ్స్ ఆస్తులు రూ. 30 వేల కోట్లు : చంద్రబాబు
హాస్టల్స్ కోసం రూ. 110 కోట్లు చెల్లింపు
ఇళ్ల కేటాయింపు కోసం ప్రత్యేక డ్రైవ్


































































































