టీమిండియా వైస్ కెప్టెన్ గా శాంసన్ ..?
టి20 టీమ్ కెప్టెన్ గా సూర్య కుమార్ ముంబై : బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కసరత్తు చేస్తోంది టీమిండియా టి20 జట్టు కూర్పుపై. ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ తో ఆడే సీరీస్ లకు సంబంధించి వన్డే తో పాటు టెస్టు జట్టును ప్రకటించింది.…
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పై సుప్రీంకోర్టు సీరియస్
ఇంకా పాఠాలు నేర్చుకోక పోతే ఎలా అని మండిపాటు న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది ఎన్టీఏపై. దేశ వ్యాప్తంగా మే 3వ తేదీన 22 లక్షల మందిక పైగా నీట్…
పుష్కరాల విజయవంతానికి కలిసి రావాలి
పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి నదిలో కాలుష్యం కాకుండా కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇందు కోసం ఆయా పరిశ్రమలు ఫోకస్ పెట్టాలన్నారు.…
కాంగ్రెస్ హైకమాండ్ ను కలిస్తే తప్పేంటి..?
ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కామెంట్స్ బెంగళూరు : పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకోనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే సోమవారం స్పందించారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ స్థానాల గురించి చర్చించేందుకు…
ప్లే ఆఫ్స్ కు వెళ్లక పోవడం బాధగా ఉంది
కీలక వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ : ఐపీఎల్ 19 సీజన్ నుంచి తాము వైదొలగడం బాధగా ఉందన్నాడు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యారు. టోర్నీ ఆరంభంలో అదరగొట్టినా ఆ తర్వాత సెకండ్ సెషన్ లో…
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ
సీపీఐ నేతలకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : కేంద్రం సహకరించక పోయినా తాము రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సోమవారం సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు నేతృత్వంలో…
ఘనంగా గోవింద రాజస్వామి ఉత్సవాలు
మే 31 వరకు అంగరంగ వైభవోపేతంగా తిరుపతి : తిరుపతి లోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం శ్రీ గోవింద రాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. నిత్యాలంకార ప్రియుడైన శ్రీనివాసుడు ప్రతిరోజూ విభిన్న వస్త్రాభరణాలలో దేదీప్య మానంగా వెలుగొందుతుంటాడు.…
ఆయిల్ ధరల నియంత్రణలో సర్కార్ ఫెయిల్
మోదీ, చంద్రబాబుపై భగ్గుమన్న షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. యుద్దం బూచి చూపి దేశ ప్రజలను నిట్ట నిలువునా దోచుకుంటున్నారంటూ కేంద్ర సర్కార్ ను, ప్రధాని నరేంద్ర మోదీని, అదానీ,…
విద్యుత్ పునరుద్దరణ పనులు చేపట్టాలి
అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి అమరావతి : ఏపీలో భారీ ఎత్తున వడగాల్పులతో పాటు అకాల వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురియడం, గాలి వానల బీభత్సం సృష్టించడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచి…
భక్తులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు
తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ సుబ్బారాయుడు తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు హెచ్చరించారు .పోలీసు, ట్రాఫిక్, టిటిడి విజిలెన్స్ విభాగాలు…

రేపే విశాఖకు రాష్ట్రపతి ముర్ము రాక
రైతులు శాస్త్రవేత్తల సూచనలతో సాగు చేయాలి
సీఎం అయినా మారని విజయ్ వ్యక్తిత్వం
అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు
లిబరేషన్ పాంథర్స్ పార్టీకి టీవీకే ఆహ్వానం
సాధారణ ఇంజనీర్ అక్రమాస్తులు రూ. 100 కోట్లు
రిటైర్మెంట్ పై బెన్ స్టోక్స్ ఎమోషనల్
తెలంగాణలో కొనసాగుతున్న సర్ ప్రక్రియ
ఐర్లాండ్ తో సీరీస్ ఓడి పోవడం బాధాకరం
వెంకట నారాయణ నియాకం సీఎం వ్యక్తిగతం


































































































