అసైన్డ్ భూములపై చర్చించాం : నారాయణ
రాజధాని రైతుల సమస్యలపై చర్చిస్తాం అమరావతి : ఏపీ పురపాలిక శాఖా మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతి రాజధానిలో రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు…
హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం
ప్రకటించిన సీఎం, డిప్యూటీ సీఎం బెంగళూరు : కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెర దించారు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. శనివారం ఈ ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. ఇద్దరూ కలిసి పలు అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. ఇవాళ…
ప్రభాస్ అనుష్క పెళ్లి ఏఐ వీడియో వైరల్
అంతా ఏఐ జనరేటెడ్ వీడియో సెన్సేషన్ హైదరాబాద్ : సినీ రంగానికి సంబంధించి టెక్నాలజీని వాడుకోవడంలో నెంబర్ వన్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తను తాజాగా పూజారిగా ఉంటూ ప్రభాస్, అనుష్కకు సంబంధించిన పెళ్లి చేస్తున్న వీడియోను రిలీజ్…
కల్తీ నెయ్యి కేసులో మరో 11 మంది
నిందితులను చేర్చిన సిట్ అమరావతి : దేశ వ్యాప్తంగా కలకలం రేపిన తిరుమల కల్తీ నెయ్యి కేసులో రోజు రోజుకు ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఈ కల్తీ నెయ్యి కేసులో మరో 11 మంది నిందితులను చేర్చింది ప్రత్యేక దర్యాప్తు బృందం(…
20 నుంచి తిరుపతిలో చేనేత, హస్త కళల ఎగ్జిషన్
ప్రకటించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాబోయే ముక్కోటి ఏకాదశిని పురష్కరించుకుని తిరుపతిలో చేనేత, హస్త కళల ఎగ్జిషన్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి…
మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్ పనితీరు సూపర్
కీలక వ్యాఖ్యలు చేసిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ : వర్షాల సమయంలో మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్ పనితీరు అద్భుతం అని ప్రశంసలు కురిపించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. వాతావరణ పరిస్థితుల వల్ల క్లౌడ్బరస్ట్లు చాలాసార్లు సంభవించాయని అన్నారు. ఒకే రోజు…
సక్కుబాయి లేఔట్లో ఆక్రమణలపై హైడ్రా విచారణ
సంబంధిత పత్రాలను సమర్పించాలన్న హైడ్రా కమిషనర్హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని షేక్పేట విలేజ్లోని సక్కుబాయి లే ఔట్లో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమణలపై హైడ్రా విచారణ చేపట్టింది. సర్వేనంబరు 327లో 25 ఎకరాల పరిధిలో సక్కుబాయి నగర్ మ్యూచ్చ్యువల్లీ ఎయిడెడ్…
రాజధాని రైతులకు సర్కార్ ఆలంబన
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు . కీలక సమీక్ష చేపట్టారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్,…
పల్లెల రూపురేఖలు మారుస్తున్నాం : పవన్ కళ్యాణ్
జెన్ జి తో యువత ఆలోచనల్లో మార్పు వచ్చింది అమరావతి : జెన్ జి తో యువత ఆలోచనల్లో మార్పు వచ్చిందని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అబద్దపు హామీలుతో ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేమన్నారు బీహార్ ఎన్నికల్లో…
గ్లోబల్ సమ్మిట్ ను ఘనంగా నిర్వహించాలి
ఆదేశించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. వచ్చే నెల డిసెంబర్ లో 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “తెలంగాణ రైజింగ్…

బండి కొడుకు కోసం వెతికినా దొరకడం లేదు
మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలి
అమరావతి నిర్మాణం పనులు వేగవంతం చేయాలి
తెలంగాణ క్యాన్సర్ అట్లాస్ నివేదిక సూపర్
గంగా కావేరి నదుల అనుసంధానం నా కల
బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు
లక్నో మా కంటే బాగా ఆడింది : రుతురాజ్ గైక్వాడ్
కార్తీక్ శర్మ మెరిసినా తప్పని ఓటమి
మేం అధికారంలో ఉంటే టిమ్స్ ఎప్పుడో పూర్తయ్యేది


































































































