డీ – లిమిటేషన్ పేరుతో కేంద్రం కుట్ర
నిప్పులు చెరిగిన వి. శ్రీనివాస్ గౌడ్ న్యూఢిల్లీ : డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేకుండా చేసేందుకు కేంద్రం కుట్రకు తెర లేపిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద…
జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలి : సీఎం
స్వీయ జనగణనలో చంద్రబాబు వివరాలు నమోదు అమరావతి : రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్…
కేంద్ర సర్కార్ కు టీడీపీ పూర్తి మద్దతు
మహిళా సాధికారత దిశగా అడుగులు న్యూఢిల్లీ : ఏపీకి చెందిన మహిళా ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఢిల్లీ బాట పట్టారు. పార్లమెంట్ లో మూడు చారిత్రాత్మకమైన బిల్లులు ప్రవేశ పెట్టేందుకు శ్రీకారం చుట్టారు . ఈ సందర్బంగా కేంద్ర సర్కార్…
నవ్వులపాలు కాకుండా బతికిన ఎంఎస్
నవ్వడం తెలిసిన అరుదైన నటుడు హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అరుదైన నటుడు ఎంఎస్ నారాయణ. ఏప్రిల్ 16 ఆయన జయంతి. ఈ సందర్బంగా మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఘనంగా నివాళులు అర్పించారు. ఎంఎస్ నటుడు…
రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ పనికి రాదు
పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ తేజస్వి సూర్య. గురువారం పార్లమెంట్ సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్…
మే 01 నుండి శ్రీ వేద నారాయణ స్వామి బ్రహ్మత్సవాలు
ఘనంగా ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి : నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 1 నుండి 9వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో…
జువ్వలదిన్నెపై మాట్లాడే హక్కు జగన్ కు లేదు
సంచలన కామెంట్స్ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి : జువ్వల దిన్నె పై మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేనే లేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 650 హార్స్ పవర్ ఇంజిన్లతో గస్తీ బలపరిచి,…
పేదల పొట్టగొట్టిన గత పాలకులు
నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబుఅమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గత వైసీపీ పాలన పై మండిపడ్డారు. ప్రత్యేకించి మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయన నిర్వాకం వల్లనే ఏపీ…
డీ లిమిటేషన్ వల్ల ఏపీకి తీరని నష్టం
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆవేదన అమరావతి : కేంద్ర సర్కార్ తీసుకు వస్తున్న డీ లిమిటేషన్ బిల్లు వల్ల ఏపీకి లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుందన్నారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. సీఎం చంద్రబాబు…
డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్ షో
మరోసారి సత్తా చాటిన విరాట్ కోహ్లీ బెంగళూరు : ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్ము రేపుతోంది. వరుస విజయాలతో సత్తా చాటుతోంది. రజిత్ పాటిదార్ నాయకత్వంలోని ఈ జట్టు ఊహించని విధంగా గెలుస్తూ ప్రత్యర్థి జట్లను…

తమిళనాట బలపరీక్షలో నెగ్గిన టీవీకే విజయ్
త్వరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్
విజయ్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల సపోర్ట్
కిమ్స్ ఆస్తులు రూ. 30 వేల కోట్లు : చంద్రబాబు
హాస్టల్స్ కోసం రూ. 110 కోట్లు చెల్లింపు
ఇళ్ల కేటాయింపు కోసం ప్రత్యేక డ్రైవ్
బండి భగీరథ్ బెయిల్ దావాపై హైకోర్టు విచారణ
బీఆర్ఎస్ పార్టీపై భగ్గుమన్న ఎంఐఎం చీఫ్
అగ్నిమాపక శాఖకు కొత్త శక్తి : అనిత
సత్తా చాటిన సాయి సుదర్శన్ , సుందర్


































































































