బీజేపీ పాలనలో వేగంగా వంతెనల నిర్మాణం
వెల్లడించిన ఎంపీ ఈటల రాజేందర్ నాగర్ కర్నూల్ జిల్లా : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్ పేయి హయాంలో దేశంలో రహదారుల రూపు రేఖలు పూర్తిగా మారి పోయాయని అన్నారు.…
ఓవరాల్ ఛాంపియన్స్ కు సీఎం అభినందన
తెలంగాణ ఈఎంఆర్ఎస్ అభ్యర్థులకు కంగ్రాట్స్ హైదరాబాద్ : జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని ఈఎంఆర్ఎస్ కు చెందిన విద్యార్థులు అరుదైన ఘనత సాధించారు. ఏకంగా వివిధ విభాగాలలో జరిగిన పోటీలలో 230 పతకాలను సాధించారు. ఈ సందర్బంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ…
కార్తీక మాసం యాదగిరిగుట్టకు భారీ ఆదాయం
రూ. 17 కోట్లకు పైగా హుండీ ఆదాయం యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణ రాష్ట్రానికి ఐకాన్ గా పేరు పొందిన ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామ కొలువు తీరిన యాదగిరిగుట్ట. ఈసారి రికార్డు స్థాయిలో స్వామి వారిని దర్శించుకునేందుకు…
సన్న బియ్యం పంపిణీ ప్రశంసనీయం : జోషి
తెలంగాణ సర్కార్ కు కేంద్ర మంత్రి కితాబు హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల…
పార్టీ హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరు : కర్ణాటక పీసీసీ చీఫ్ పదవికి తాను రాజీనామా చేయడం, తాను పార్టీ నుంచి వీడుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాను ముందు నుంచీ…
జలహారతిలో పాల్గొన్న నారా భువనేశ్వరి
పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఎండీ నారా భువనేశ్వరి శుక్రవారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాసన సభ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆమె ఆయా గ్రామాలలో తిరిగారు.…
హెచ్ఐఎల్టీపీ స్కీం కాదు అది స్కాం
సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…
మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్నతికి కృషి
రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటన అమరావతి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని,…
ఏపీలో రైతుల వద్దకే పాలన : సీఎం
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత అమరావతి : ఏపీలో రైతుల వద్దకే పాలన తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రెండు విడతల్లో…
రేపే సీఎం చంద్రబాబు పుట్టపర్తికి రాక
22,23వ తేదీలలో ముఖ్యమంత్రి టూర్ అమరావతి : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈనెల 22, 23 తేదీలలో రెండు రోజుల పాటు పర్యటిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు…

అమరావతి నిర్మాణం పనులు వేగవంతం చేయాలి
తెలంగాణ క్యాన్సర్ అట్లాస్ నివేదిక సూపర్
గంగా కావేరి నదుల అనుసంధానం నా కల
బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు
లక్నో మా కంటే బాగా ఆడింది : రుతురాజ్ గైక్వాడ్
కార్తీక్ శర్మ మెరిసినా తప్పని ఓటమి
మేం అధికారంలో ఉంటే టిమ్స్ ఎప్పుడో పూర్తయ్యేది
యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయెద్ తో మోదీ భేటీ
హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష
పలు కార్పొరేషన్లకు త్వరలో నిధులు రిలీజ్


































































































