పోలీసుల క్రీడా పోటీల నిర్వహణ భేష్ : అనిత
పోటీలను ప్రారంభించిన హొం మంత్రి అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో ఆలిండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025 -26 ను డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ప్రారంభించారు…
బీహార్ జట్టు వైస్ కెప్టెన్ గా వైభవ్ సూర్యవంశీ
కీలక ప్రకటన చేసిన బీహార్ క్రికెట్ అసోసియేషన్ బీహార్ : తక్కువ వయసులోనే రికార్డ్ ల మోత మోగించిన కుర్రాడు వైభవ్ సూర్య వంశీకి ఊహించని రీతిలో ఛాన్స్ దక్కింది. రంజీ ట్రోఫీలో పాల్గొనే బీహార్ జట్టుకు వైస్ కెప్టెన్ గా…
ఏపీఎస్పీడీసీఎల్ ఎండీగా శివ శంకర్ లోతేటి
తిరుపతిలో బాధ్యతలు చేపట్టిన ఉన్నతాధికారి తిరుపతి : తిరుపతి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సోమవారం శివశంకర్ లోతేటి బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిని ప్రధాన కార్యాలయానికి ఆయన తన…
కరూర్ ఘటనపై సిట్ కాదు సీబీఐతో విచారణ
మద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఢిల్లీ : తమిళనాడులో చోటు చేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై సంచలన తీర్పు వెలువరించింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ ఘటనకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది.…
ఓటర్ల జాబితాపై బీఆర్ఎస్ నేతలు దృష్టి సారించాలి
స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడే ప్రమాదం…
ఎవరీ పరశురామ్ పాక ఏమిటా కథ..?
ఇంజనీరింగ్ ఆవిష్కరణలలో టాప్ హైదరాబాద్ : అద్భుతాలు ఆకాశం నుంచి ఊడి పడవు. అవి నేల మీదనే రూపు దిద్దుకుంటాయి. భిన్నమైన ఆలోచనలే కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతాయి. అలాంటి కలను కనడమే కాదు ఆచరణలో అద్భుతంగా చేసి చూపించాడు తెలంగాణ…
తీర ప్రాంత కాలుష్యంపై డిప్యూటీ సీఎం ఫోకస్
పటిష్టమైన ప్రణాళిక తయారు చేయాలని ఆదేశం అమరావతి : ఉప్పాడ తీర ప్రాంతంలో చోటు చేసుకున్న కాలుష్యంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. సచివాలయంలో ఆయన సమీక్ష చేపట్టారు. రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి…
రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ ఉద్యమం
అక్టోబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపు హైదరాబాద్ : 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించింది బీసీ జేఏసీ. హైదరాబాద్ లో 136 సంఘాలకు చెందిన నేతలు సమావేశం అయ్యారు.…
పాకిస్తాన్ ప్రజలతో ఎలాంటి సమస్యలు లేవు
స్పష్టం చేసిన ఆఫ్గనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి చెందిన రాయబారికి పాకిస్తాన్ ప్రభుత్వం సమన్లు జారీ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు.…
కాకా రేపుతున్న మంత్రి వివేక్ కామెంట్స్
మరోసారి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై ఫైర్ నిజామాబాద్ జిల్లా : మంత్రి వివేక్ వెంకటస్వామి హాట్ కామెంట్స్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం జరిగిన మాలల సదస్సులో పాల్గొని ప్రసంగించారు. మంత్రి లక్ష్మణ్ నన్ను ఎందుకు టార్గెట్ చేసి విమర్శిస్తున్నాడో…

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
టి20 జట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?
స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
సైబర్ నేరాలపై నియంత్రణ అవసరం
రైతుల ధాన్యానికి ఏపీ సర్కార్ భరోసా
అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్
తమిళనాట బలపరీక్షలో నెగ్గిన టీవీకే విజయ్
త్వరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్
విజయ్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల సపోర్ట్


































































































