ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు దామోదర్ రెడ్డి పేరు
ప్రకటించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ -2 ప్రాజెక్టుకు దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామన్నారు. ఆదివారం ఇటీవలే మరణించిన…
ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ప్రమాదకరం
కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కామెంట్స్ బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆర్ఎస్ఎస్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు మంత్రి. ప్రజా, సామాజిక ఆరోగ్య ప్రయోజనాలను…
కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లే
సంచలన కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలువురు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కేటీఆర్ ప్రసంగించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి…
వసతి గృహాలను తనిఖీ చేసిన మంత్రి సవిత
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన వైనం తూర్పు గోదావరి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత ఆదివారం పలు హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజన నాణ్యతను పరిశీలించారు. కనీస సౌకర్యాలు వారికి…
ప్రజల చేతుల్లో ఆర్టీఐ పాశుపతాస్త్రం : టీపీసీసీ
యూపీఏ హయాంలో రెండు పవర్ ఫుల్ చట్టాలు హైదరాబాద్ : సమాచార హక్కు చట్టం 2005 తో పాటు జాతీయ ఉపాధి హామీ చట్టం తీసుకు వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ…
మోదీ నిర్వాకం ఆర్టీఐ చట్టం ఆగమాగం
నిప్పులు చెరిగిన వైస్ షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. ఆయన 2014లో దేశంలో ప్రధానమంత్రిగా కొలువు తీరిన నాటి నుంచి నేటి దాకా దేశంలోనే…
ఫాలోఆన్ ఆడుతున్న వెస్టిండీస్
కుల్దీప్ యాదవ్ సూపర్ షో ఢిల్లీ : ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్ లో భారత జట్టు పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 5 వికెట్లు కోల్పోయి 518 పరుగులు…
గ్రామ పంచాయతీలతో ఐటీ అనుసంధానం : పవన్ కళ్యాణ్
10 వేలు జనాభా దాటిన పంచాయతీలను మారుస్తాం అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పంచాయతీరాజ్, రహదారుల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. ప్రధానంగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులను తీసుకు వచ్చేందుకు…
అన్యాయం చేస్తే ఆగమై పోతారు : శ్రీనివాస్ గౌడ్
బీసీలు రోడ్ల పైకి వస్తే పుట్టగతులు ఉండవు హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అన్ని పార్టీల నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై…
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం : అచ్చెన్నాయుడు
ఏ ఒక్క రైతు నష్ట పోకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది గుంటూరు జిల్లా : రైతులు సాగు చేసిన పప్పు ధాన్యాలను చివర గింజ వరకు మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు…

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
టి20 జట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?
స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
సైబర్ నేరాలపై నియంత్రణ అవసరం
రైతుల ధాన్యానికి ఏపీ సర్కార్ భరోసా
అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్
తమిళనాట బలపరీక్షలో నెగ్గిన టీవీకే విజయ్
త్వరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్
విజయ్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల సపోర్ట్


































































































