దురంధర్ -2 సక్సెస్ ఆర్జీవీ కామెంట్స్
ఇదంతా దర్శకుడి ప్రతిభవల్లే సాధ్యం ముంబై : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో విడుదలైన దురంధర్ -2 మూవీ దుమ్ము రేపుతోంది. కాసుల పంట పండిస్తోంది. ప్రత్యేకించి పాకిస్తాన్ లో…
కంపెనీల ఏర్పాటులో ఏపీ స్టేట్ రికార్డ్
కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్ అనకాపల్లి : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వం కారణంగా ఏపీకి భారీ ఎత్తున కంపెనీలు వచ్చాయని అన్నారు.…
స్వంత పార్టీ నేతలే గోతులు తవ్వితే ఎలా..?
నిప్పులు చెరిగిన ఎంపీ ఈటల రాజేందర్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వం అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ ఈటల రాజేందర్. ఆయన అధ్యక్షుడు రామ్ చందర్ రావు, కేంద్ర మంత్రి గంగగాపురం కిషన్…
రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు
శాసన మండలిలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. మృతి చెందిన వారి…
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?
అసెంబ్లీలో నిలదీసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : సర్కార్ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంస్థ మనుగడపై ప్రశ్నించారు.. ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన…
సామాజిక విప్లవ నాయకుడు దొమ్మేటి వెంకట్ రెడ్డి
ఘనంగా నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు అమరావతి : సామాజిక విప్లవ నాయకుడు దొమ్మేటి వెంకట్ రెడ్డి అని ప్రశంసించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా దొమ్మేటి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్బంగా సచివాలయంలో తన…
విశాఖలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్
84వ రోజు వినతి పత్రాల స్వీకరణ విశాఖపట్నం : రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ టీడీపీ కార్యాలయంలో సోమవారం 84వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. విశాఖ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున వచ్చి…
ముందస్తు అరెస్ట్ లపై బీజేపీ ఆగ్రహం
నిప్పులు చెరిగిన కసిరెడ్డి సింధు రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర బీజేవైఎం నాయకురాలు కసిరెడ్డి సింధు రెడ్డి. సోమవారం బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆమె నిరసనలో పాల్గొనేందుకు…
సంజు సామ్సన్ నాకు ప్రేరణ : జితేష్ శర్మ
తన ఆటతీరు, వ్యక్తిత్వం అద్బుతం ముంబై : ప్రముఖ క్రికెటర్ జితేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను ఇప్పుడు ఈ ఏడాది జరిగే ఐపీఎల్ టోర్నీపై ఫోకస్ పెట్టనున్నాడు. ప్రత్రి క్రికెటర్ కు ఎప్పుడో ఒకప్పుడు ఛాన్స్ వస్తుందన్నాడు. ఒక్కోసారి…
ఐపీఎల్ ట్రోఫీ గెలవడం నా లక్ష్యం
షాకింగ్ కామెంట్స్ చేసిన హార్దిక్ పాండ్యా ముంబై : ఈ ఏడాదిలో జరగబోయే ప్రతిష్టాత్మకమైన, అత్యంత జనాదరణ పొందిన ఐపీఎల్ ట్రోఫీని గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు ముంబై ఇండియన్స్ కెప్టన్ హార్దిక్ పాండ్యా. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడాడు.…

వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం
రేపే 12 ప్రాజెక్టులకు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాపన
జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
టి20 జట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?
స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
సైబర్ నేరాలపై నియంత్రణ అవసరం
రైతుల ధాన్యానికి ఏపీ సర్కార్ భరోసా
అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్


































































































