పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ టాప్
కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఐఎస్బీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గతంలో జగన్ రెడ్డి పాలనా కాలంలో ఏపీ సర్వ నాశనం…
తుపాను ఎఫెక్ట్ ఏపీలో కురుస్తున్న వర్షాలు
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, అమరావతి : ఏపీ రాష్ట్రాన్ని వర్షాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది. భారీ ఎత్తున పలు జిల్లాల్లో చేతికి వచ్చిన పంటలు నేల రాలాయి. పంట నష్టంపై…
టీడీపీ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎస్. సవిత అమరావతి : బీసీలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వాలవేనన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. బీసీ రక్షణ చట్టం తుది ముసాయిదా సిద్ధమైందని, త్వరలోనే ఈ…
శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న అనిత
రాష్ట్ర హోం శాఖ మంత్రికి ఘన స్వాగతం అనకాపల్లి : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా…
వైఎస్ జగన్ కుట్రలు ఇక చెల్లవు : ఎంపీ
తల్లిని గౌరవించ లేని వ్యక్తికి అంత సీన్ లేదు మంగళగిరి : టీడీపీ ఎంపీ అప్పల నాయుడు నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. తన నిర్వాకం కారణంగా ఏపీ రాష్ట్రం అన్ని రంగాలలో 30 ఏళ్లు…
పాండిత్యం కంటే మానవత్వం గొప్పది
గరికపాటి కామెంట్స్ పై మాజీ ఐపీఎస్ ఫైర్ అమరావతి : మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ నిప్పులు చెరిగారు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తాజాగా చేసిన కామెంట్స్ పట్ల సీరియస్ అయ్యారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన…
జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తే భుజాన మోస్తా
బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కామెంట్స్ కరీంనగర్ జిల్లా : బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తమ పార్టీలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామని అన్నారు. ఎమ్మెల్యే ఇవాళ మీడియాతో…
రిషబ్ పంత్ ను వ్యతిరేకించినా ఎంపిక చేశా
మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను రిషబ్ పంత్ ఎంపికపై గతంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 2018లో…
ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా పని చేయాలి
హైడ్రా కమిషనర్ దిశానిర్దేశం ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : ఎంతో కష్టపడి చదువుకుని గ్రూప్ – 1 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పలు శాఖల్లో అధికారులుగా మీరు విధులు నిర్వహించనున్నారు. మీ విభాగాల్లో ప్రత్యేకతను చాటాలి. అధికారులపై ప్రజలకు నమ్మకం కలిగేలా మీ…
ఐర్లాండ్ సీరీస్ షెడ్యూల్ రిలీజ్ : బీసీసీఐ
19 ఏళ్ల తర్వాత సీరీస్ ఆడనున్న భారత జట్టు ముంబై : బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. చాన్నాళ్ల తర్వాత ఐర్లాండ్ తో సీరీస్ ఆడేందుకు షెడ్యూల్ ను విడుదల చేసింది. 19 ఏళ్ల తర్వాత టీం ఇండియా ఆడనుంది. ఇంగ్లాండ్…

వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం
రేపే 12 ప్రాజెక్టులకు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాపన
జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
టి20 జట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?
స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
సైబర్ నేరాలపై నియంత్రణ అవసరం
రైతుల ధాన్యానికి ఏపీ సర్కార్ భరోసా
అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్


































































































