30 వేల మందిని తొలగించిన ఒరాకిల్
ఐటీ కంపెనీలలో లే ఆఫ్స్ కొనసాగింపు అమెరికా : ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఒరాకిల్ బుధవారం కోలుకోలేని షాక్ ఇచ్చింది తమ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కు. గత కొన్ని రోజులుగా తొలగించ బోతున్నారంటూ జరుగుతున్న…
300ల గజాల స్థలాన్ని కాపాడిన హైడ్రా
కాలువను కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయించిన వైనంహైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కబ్జాదారులకు చుక్కలు చూపిస్తోంది హైడ్రా. కబ్జాదారులు, భూ అక్రమార్కులకు షాక్ ఇచ్చింది. తాజాగా జూబ్లీహిల్స్లో గజం స్థలం కొనాలంటే రూ. 2 లక్షలు పెట్టాల్సిందే. ఈ డిమాండ్ను దృష్టిలో…
తెప్పపై శ్రీరామచంద్ర మూర్తి కటాక్షం
భక్తులకు అభయం ఇచ్చిన స్వామి వారు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి తెప్పోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజు రాత్రి శ్రీ రామచంద్ర పుష్కరిణిలో స్వామివారు ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయం ఇచ్చారు…
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏపీ గవర్నర్
కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తిరుమల : తిరుమల శ్రీవారిని ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి,…
ఘాట్ రోడ్డులో మరమ్మత్తులు జర భద్రం
కీలక ప్రకటన చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల : భక్తుల సౌకర్యార్థం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో (తిరుమల నుండి తిరుపతి వెళ్ళే కనుమ దారి) బీ.టీ రోడ్డు మారమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత…
చంద్రబాబు, జగన్ మౌనం షర్మిలా రెడ్డి ఆగ్రహం
దళిత క్రిష్టియన్లకు కేంద్రం అన్యాయం విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు కేంద్ర సర్కార్ నిర్వాకంపై. తాజాగా దళిత క్రిష్టియన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దారుణంగా ఉందన్నారు. ఈ దేశంలో మతం…
ఏపీ చేనేత రంగానికి స్కోచ్ అవార్డు
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అమరావతి : కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీ చేనేత రంగం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. ‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్’ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డులలో 4 అవార్డులు చేనేత రంగానికే దక్కడం…
ఏపీ సర్కార్ పై జూపల్లి కృష్ణారావు ఫైర్
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై సీరియస్ హైదరాబాద్ : శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీని విమర్శించారు రాష్ట్ర సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు. శ్రీశైలం జలాశయం నీటి వినియోగంలో నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించి, తెలంగాణ ప్రయోజనాలను విస్మరించి ఆంధ్రప్రదేశ్…
దళిత క్రిస్టియన్లపై సుప్రీం తీర్పు బాధాకరం
కేంద్ర సర్కార్ నిర్వాకమేనన్న వైఎస్ షర్మిలా విజయవాడ : దళిత క్రిస్టియన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరమని, ఇది పూర్తిగా కేంద్రంలోని బీజేపీ , మోదీ, షా ద్వయం చేసిన కుట్రలో భాగమేనంటూ సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు…
క్వాంటం వ్యాలీలో మౌలిక సదుపాయాల కల్పన
కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం ఆదేశం అమరావతి : అమరావతి లోని క్వాంటం వ్యాలీలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి తక్షణమే కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారంసచివాలయంలో అమరావతి క్వాంటం వ్యాలీ- క్వాంటం హార్డ్వేర్ ఉత్పత్తి…

ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
టి20 జట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?
స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
సైబర్ నేరాలపై నియంత్రణ అవసరం
రైతుల ధాన్యానికి ఏపీ సర్కార్ భరోసా
అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్
తమిళనాట బలపరీక్షలో నెగ్గిన టీవీకే విజయ్
త్వరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్
విజయ్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల సపోర్ట్
కిమ్స్ ఆస్తులు రూ. 30 వేల కోట్లు : చంద్రబాబు


































































































