ఆదిత్య ధర్ ధురంధర్ -2 కలెక్షన్స్ రూ. 1365 కోట్లు
వసూళ్ల వేటలో సినీ ఇండస్ట్రీలో రికార్డ్ ల మోత ముంబై : దర్శకుడు ఆదిత్య ధర్ తీసిన దురంధర్ -2 ది రివెంజ్ సీక్వెల్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దురంధర్ -1 రూ. 1100 కోట్లకు పైగా వసూలు చేస్తే…
ఐతే దర్శకుడితో ప్రదీప్ రంగనాథన్ ..?
తనతో సినిమా చేయనున్నారా చెన్నై : తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఊహించని రీతిలో స్టార్ డమ్ పొందాడు ప్రదీప్ రంగనాథన్. తనతో సినిమాలు చేసేందుకు దర్శకులు, నిర్మాతలు ఉత్సుకత చూపిస్తున్నారు. ఇక టాలీవుడ్ కు చెందిన విలక్షణ దర్శకుడిగా గుర్తింపు పొందాడు…
అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో రాత్రి శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఉత్సవ మూర్తులను…
ఫెస్టివల్ లో పాల్గొనడం ఆనందంగా ఉంది
కీలక వ్యాఖ్యలు చేసిన నటి సంయుక్త మీనన్న్యూఢిల్లీ : ప్రముఖ నటి సంయుక్త మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఇవాళ చాలా సంతోషంగా ఉందన్నారు. నేను ఇండియన్ పనోరమా…
సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ భేటీ
సామాజిక సేవలు చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలి హైదరాబాద్ : మాజీ కేంద్ర మంత్రి , ప్రముఖ యానిమల్ రైట్స్ యాక్టివి మేనకా గాంధీతో పాటు బృందం హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.మున్సిపాలిటీల పరిధిలో…
దోపిడి, విధ్వంసమే జగన్ క్రెడిట్
నిప్పులు చెరిగిన మంత్రి సవిత శ్రీ సత్యసాయి జిల్లా : మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి ఎస్. సవిత. ఆర్డీటీ విషయంలోక్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబును, కూటమి ప్రభుత్వానుద్దేశించి జగన్ తరుచుగా విమర్శించడంపై తీవ్రంగా మండిపడ్డారు.…
ఉద్యోగులకు లక్ష్మయ్య చేసిన సేవలు ప్రశంసనీయం
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సన్మానం హైదరాబాద్ : ఉద్యోగుల అభ్యున్నతి కోసం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.బి. కృష్ణ యాదవ్, పదవీ విరమణ చేసిన కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ బి.లక్షయ్యలను…
మలివిడతగా 2.5 లక్షల గృహ ప్రవేశాలు
తిరుపతిలో పీ4 వార్షికోత్సవంలో పాల్గొననున్న సీఎం అమరావతి : ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తోన్న ప్రజా ప్రభుత్వం మరోసారి సామూహిక గృహ ప్రవేశాల ద్వారా పేదలకు ఇళ్ల పంపిణీ చేపట్టనుంది. రెండో విడత ఇళ్ల పంపిణీలో భాగంగా ఇవాళ…
టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల స్థలం కబ్జా
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని హైదరాబాద్ నగరం నడిబొడ్డున పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసిందని సంచలన ఆరోపణలు చేశారు వరంగల్…
స్మశానాల అభివృద్ధి పనుల్లో మంత్రి శ్రమదానం
నిమ్మల రామానాయుడు పలువురికి ఆదర్శప్రాయంపశ్చిమగోదావరి జిల్లా : ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలనంగా మారారు. ఆయన పలువు మంత్రులు, ప్రజా ప్రతినిధులకు ఆదర్శ ప్రాయంగా మారారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు…

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
టి20 జట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?
స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
సైబర్ నేరాలపై నియంత్రణ అవసరం
రైతుల ధాన్యానికి ఏపీ సర్కార్ భరోసా
అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్
తమిళనాట బలపరీక్షలో నెగ్గిన టీవీకే విజయ్
త్వరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్
విజయ్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల సపోర్ట్


































































































