పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి : సీఎం
పురపాలిక పాలనపై రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు . ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
సాంకేతిక సమస్యతో మొరాయించిన యూట్యూబ్
ధ్రువీకరించిన గూగుల్ యాజమాన్యం అమెరికా : ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కు చెందిన వీడియో షేరింగ్ సంస్థ యూట్యూబ్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని సదరు సంస్థ ధ్రువీకరించింది. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా…
బంగ్లాదేశ్ ప్రధానిగా కొలువు తీరిన తారిఖ్ రెహమాన్
అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రభుత్వ ప్రధానమంత్రిగా బిఎన్పి చైర్మన్ తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2024లో జరిగిన ఘోరమైన తిరుగుబాటు తర్వాత ఎన్నికైన మొదటి ప్రతినిధులుగా నిలిచారు.…
జీవ విజ్ఞాన రంగంలో రూ. 73 వేల కోట్లు
వెల్లడించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దూరదృష్టి కలిగిన నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ఉండటం వల్ల హైదరాబాద్ గ్లోబల్…
ఏఐ టెక్నాలజీతో విద్యా రంగంలో కీలక మార్పులు
స్పష్టం చేసిన బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి : ఏపీలో పర్యటించిన టెక్నాలజీ దిగ్గజం, బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యారంగంలో అద్భుతమైన మార్పులు తీసుకు రావడానికి ఏఐ-టెక్నాలజీ ఉపయోగ…
పురుషామృగ వాహనంపై శ్రీ సోమస్కంద మూర్తి
భక్తులను అనుగ్రహించిన స్వామి తిరుపతి : తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర ఆలయంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజైన సోమవారం కామాక్షి సమేత శ్రీ సోమస్కంద మూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజన…
పీసీబీ చైర్మన్ నఖ్వీపై షోయబ్ అఖ్తర్ ఫైర్
తను ఆ పదవికి తగిన వ్యక్తి కాదని ఆగ్రహం పాకిస్తాన్ : ప్రతిష్టాత్మకమైన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు తన చిరకాల ప్రత్యర్థి భారత…
రూ. 10.86 కోట్లతో తేనెటీగల అభివృద్ది ప్రాజెక్టులు
కీలక ప్రకటన చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. డాక్టర్ వైఎసఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయంలోనూతన పరిశోధన ప్రాజెక్టుల కొరకు 10.86 కోట్ల రూపాయలతో 11 తేనెటీగల అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నామని తెలిపారు రాష్ట్ర…
బిల్ గేట్స్ కు సీఎం గ్రాండ్ వెల్ కమ్
ఏపీకి విచ్చేసిన టెక్నాలజీ దిగ్గజం అమరావతి : ప్రపంచ టెక్ దిగ్గజం, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఏపీలో కాలు మోపారు. ఆయనకు గంగవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర ఐటీ, విద్యా…
ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీని టెక్నాలజీలోనే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగానూ అభివృద్ధి చేస్తున్నాం అని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆలయాలు, పుణ్య క్షేత్రాలకు మన రాష్ట్రం ప్రసిద్ధి చెందిందని చెప్పారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట కొలువైన…

అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలి
అమరావతి నిర్మాణం పనులు వేగవంతం చేయాలి
తెలంగాణ క్యాన్సర్ అట్లాస్ నివేదిక సూపర్
గంగా కావేరి నదుల అనుసంధానం నా కల
బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు
లక్నో మా కంటే బాగా ఆడింది : రుతురాజ్ గైక్వాడ్
కార్తీక్ శర్మ మెరిసినా తప్పని ఓటమి
మేం అధికారంలో ఉంటే టిమ్స్ ఎప్పుడో పూర్తయ్యేది
యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయెద్ తో మోదీ భేటీ
హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష


































































































