శ్రీవారి సేవ చేయడం పూర్వ జన్మ సుకృతం
తిరుమల తిరుపతి దేవస్తానం ఈవో రవిచంద్ర తిరుపతి : తిరుమల శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టమని టిటిడి ఈవో ఎం. రవిచంద్ర అన్నారు. తిరుపతి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జాతీయ పౌర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.…
వైసీపీ మనుగడ మొత్తం విధ్వంసమే
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పార్థసారథి అమరావతి : వైసీపీ పాలనా కాలంలో మొత్తం విధ్వంసం తప్ప జరిగింది ఏముందని ప్రశ్నించారు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి. నాడు వివేకా నేడు దస్తగిరి వైసీపీ ‘రక్త చరిత్ర’ కాదా అని నిలదీశారు.…
ఏపీ ఎన్నికల కమిషనర్ గా అనిల్ చంద్ర
బాధ్యతలు స్వీకరించిన విశ్రాంత అధికారి విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు అనిల్ చంద్ర పునేఠా .విజయవాడ బందరు రోడ్డులో గల రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మంగళవారం విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన అనిల్…
ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
మరోసారి యుద్దానికి సిద్దంగా ఉన్నాం అమెరికా : పశ్చిమాషియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చర్చల పేరుతో కాలయాపన చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మంగళవారం మరోసారి ఇరాన్ ను…
ఉద్యోగులపై వేధింపులు దారుణం : జగన్ రెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం అమరావతి : ఉద్యోగుల హక్కుల కోసం పోరాడటం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఉద్యోగ సంఘం నాయకుడు వెంకట్రామి రెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించడం పట్ల తీవ్ర…
తమిళనాడులో ఎన్డీయే కూటమిదే విజయం
ధీమా వ్యక్తం చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ తమిళనాడు : తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికారంలో ఉన్న డీఎంకే సర్కార్ ను ఎలాగైనా సరే ఓడించాలని కంకణం కట్టుకుంది అన్నాడీఎంకే, భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీయే కూటమి. మరో…
తమిళనాట ఇండియా కూటమిదే హవా
ధీమా వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం తమిళనాడు : తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇంకా కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉంది ఎన్నికల పోలింగ్ చేపట్టేందుకు. ఈ సందర్బంగా జరిగిన ఎన్నికల ప్రచారంలో నువ్వా నేనా అన్న రీతిలో…
ఆలయాల అభివృద్దికి భారీగా నిధులు
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో నిధుల కొరత లేదన్నారు. ఆలయాల అభివృద్దికి తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగారాబోయే…
లౌకిక వాదానికి నియంతృత్వానికి మధ్య పోటీ
నిప్పులు చెరిగిన ఏఐసీసీ జీఎస్ కేసీ వేణుగోపాల్ తమిళనాడు : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఈనెల 23న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్బంగా జరిగిన ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమి తరపున…
అన్నదాతలకు వరం రైతు భరోసా పథకం
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వరంగా మారాయన్నారు. పంట పొలాలు, రైతుల జీవితాలు…

తమిళనాట బలపరీక్షలో నెగ్గిన టీవీకే విజయ్
త్వరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్
విజయ్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల సపోర్ట్
కిమ్స్ ఆస్తులు రూ. 30 వేల కోట్లు : చంద్రబాబు
హాస్టల్స్ కోసం రూ. 110 కోట్లు చెల్లింపు
ఇళ్ల కేటాయింపు కోసం ప్రత్యేక డ్రైవ్
బండి భగీరథ్ బెయిల్ దావాపై హైకోర్టు విచారణ
బీఆర్ఎస్ పార్టీపై భగ్గుమన్న ఎంఐఎం చీఫ్
అగ్నిమాపక శాఖకు కొత్త శక్తి : అనిత
సత్తా చాటిన సాయి సుదర్శన్ , సుందర్


































































































