ఉగ్ర కదలికల పై అప్రమత్తంగా ఉండాలి
కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ చీఫ్ మాధవ్ అమరావతి : ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీవీఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉగ్ర కదలికల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వీరి కదలికల…
చంద్రబాబు నాయకత్వం ఆంధ్రప్రదేశ్ కు వరం
వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శనివారం శాసన సభలో సీఎం ఆధ్వర్యంలో రాజధానిగా అమరావతి కోసం తీర్మానం ప్రవేశ పెట్టారు. కూటమికి చెందిన…
హైదరాబాద్ నగరం మత సామరస్యానికి వేదిక
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కామెంట్ హైదరాబాద్ : గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యంతో జన జీవనం స్తంభించిన పరిస్థితి నెలకొందన్నారు.…
నేపాల్ కేబినెట్ లో మహిళా జర్నలిస్ట్
సంచలనంగా మారిన ప్రతిభా రావల్ ఖాట్మండు : నేపాల్ దేశంలో కొత్తగా మంత్రివర్గం కొలువు తీరింది. శనివారం అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాదిలో జరిగిన హింసకు కారణం మాజీ ప్రధాని అని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలో…
శాశ్వత రాజధానిగా అమరావతి కోసం తీర్మానం
అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సీఎం చంద్రబాబు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం శాసన సభలో చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించేలా చారిత్రాత్మక తీర్మానాన్ని…
బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట
స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హైదరాబాద్ : రాష్ట్ర, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బలహీన వర్గాలకు పెద్ద పీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. శనివారం మీడియాతో మాట్లాడారు.తమ…
236 బస్సులపై కేసులు నమోదు చేశాం
రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అమరావతి : ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా రాయవరం వద్ద…
ఆర్సీబీ గెలిచేనా ఎస్ఆర్హెచ్ నిలిచేనా
ఐపీఎల్ 2026 మెగా టోర్నమెంట్ స్టార్ట్ బెంగళూరు : అసలైన మజా ఏమిటో ఐపీఎల్ 2026 చూపించేందుకు సిద్దమైంది. మార్చి 28న శనివారం బెంగళూరులోని చిన్నస్వామి వేదిక కీలకమైన మ్యాచ్ కు వేదిక కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు…
రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి సంస్థ
సంచలన ప్రకటన చేసిన కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ ఇక నుంచి రాజకీయ పార్టీగా మారబోతోందంటూ సంచలన ప్రకటన చేశారు మాజీ ఎమ్మెల్సీ, సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ…
తిరుమలలో స్నపన తిరుమంజనం
భారీ ఎత్తున పాల్గొన్న భక్త బాంధవులు తిరుమల : శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తిరుమలలోని శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులకు, స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలోని ప్రత్యేక…

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
టి20 జట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?
స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
సైబర్ నేరాలపై నియంత్రణ అవసరం
రైతుల ధాన్యానికి ఏపీ సర్కార్ భరోసా
అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్
తమిళనాట బలపరీక్షలో నెగ్గిన టీవీకే విజయ్
త్వరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్
విజయ్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల సపోర్ట్


































































































